చంద్రబాబు మాటల్లో వాస్తవం ఉండదు: శంబంగి

చంద్రబాబు మాటల్లో వాస్తవం ఉండదు: శంబంగి

జనం న్యూస్,జనవరి 12

విజయనగరంఐదు

టీడీపీ అధినేత చంద్రబాబు మాటల్లో వాస్తవం ఉండదని

ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు

అన్నారు. బొబ్బిలి వైసీపీ ఆఫీసులో ఆయన

మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి

అనుమతులు లేకుండా శంకుస్థాపన చేయడం వలనే

అప్పటి విమానయాన శాఖామంత్రి అశోక్ శంకుస్థాపనకు

రాలేదన్నారు. పరిశ్రమల్లో 90 శాతం స్థానికులకు ఉపాధి

కల్పించాలన్న వైసీపీ నిర్ణయంతో గతంలో గ్రోత్ సెంటర్లో

పరిశ్రమలు స్థాపించారన్నారు.