జనం న్యూస్ :అటవీ ప్రపంచంలో ఎప్పుడూ ఏదొక ఆశ్చర్యపోయే సంఘటనలు జరుగుతుంటాయి. పెద్ద జంతువులు, క్రూర మృగాలు.. చిన్న జంతువులను చంపితేనే వారి కడుపు నిండుతుంది. అయితే అప్పుడప్పుడూ క్రూర జంతువులకు కూడా షాక్ తగులుతుంది. అందుకు సంబంధించిన వీడియో ఇది.…
జనం న్యూస్ :మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా బఫర్ జోన్ మ్యాన్ ఈటర్లకు అడ్డాగా మారుతోంది. తాజాగా ఒకే రోజు గంటల వ్యవధిలో మ్యాన్ ఈటర్ ఇద్దరు వలస కూలీలను బలి తీసుకుంది. వలస కూలీలు, వ్యవసాయ కూలీలు, పత్తి రైతులు,…
జనం న్యూస్ :బెంగళూరులో కొత్త పెళ్లైన జంట వేర్వేరే చోట్ల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారి తీసింది. హనీమూన్ ట్రిప్ సందర్భంగా భర్తతో గొడవపడి నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు…
జనం న్యూస్ : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని కర్జీ వీధికి చెందిన ముత్తిరెడ్డి వాణి(19) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య పెళ్లి కూతురుగా ఇపుడు ఆమె వార్తల్లోకి ఎక్కింది. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట…
జనం న్యూస్ :ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం ప్రజా రవాణాకు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం. ఈ సొరంగం ద్వారా 7 గంటల ప్రయాణాన్ని ఇప్పుడు 20 నిమిషాల్లోనే పూర్తి చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.…
జనం న్యూస్ :మనకు నిత్యం ఇంటిదగ్గర పిల్లులు అనేకం కనబడుతూ ఉంటాయి. వాటిలో తెల్లవి, నల్ల పిల్లులు అనేకం ఉంటాయి. కానీ, అటవీ ప్రాంతంలో మాత్రమే ఉండే పునుగుపిల్లి చాలా అరుదైనది. దీని నుంచి వచ్చే తైలం స్వయంగా శ్రీవారి సన్నిధిలో…
జనం న్యూస్ :ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెద్దపులి స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. రాజసం ఉట్టిపడేలా పెద్దపులి నీటిలో వెళ్తున్న దృశ్యాలు ఔరా…
జనం న్యూస్ : ఇస్రో.. ఒకప్పుడు సైకిల్పై రాకెట్ను తీసుకెళ్లి ప్రయోగాలను చేపట్టింది.. అంతరిక్ష ప్రయోగాల్లో దిగ్గజాలు అయిన రష్యా, చైనా , అమెరికా లాంటి దేశాలు అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు అదే రష్యా, అమెరికా దేశాలకు ఇస్రో…
జనం న్యూస్ : ఇంటి భోజనం ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బయట తినడం స్లో పాయిజన్ వంటిదే..ఆరోగ్యానికి హానికరం.. అని మనందరికీ తెలుసు. బయట తయారుచేసే ప్రతి ఒక్క ఆహారంలో పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా స్ట్రీట్…
జనం న్యూస్ :ములుగు జిల్లాలో మహిళా దొంగల గ్యాంగ్ రెచ్చిపోయింది. . ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి వెళ్లిన మహిళలు సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు దోచేశారు. సీసీ…