స్వచ్ పంబ స్వచ్ఛ శబరిమల.శబరిమల మనోజ్ తాంత్రి,కొత్తకోట శివానంద స్వామి

*పంబా నది పవిత్రమైన పుణ్య నది. పంబానదిని, శబరిమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత జనం న్యూస్ నవంబర్ 12 పెబ్బేర్ శ్రీ కొత్తకోట శివానంద స్వాముల వారు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా దేశ నలుమూలల నుంచి చాలామంది అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్లే వారికి ఒక సూచన సూచించారు అక్కడికి వెళ్లి పంబ నదిలో స్థానం చేసేవారు పంబ నదిని అది శుభ్రంగా పుణ్య నదిగా భావించి ఎలాంటి […]

Continue Reading

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు

ఆయన మరణం తెలంగాణ కలానికి తీరని లోటు జనం న్యూస్ నవంబర్ 10(పెబ్బేరు )తెలంగాణ రాష్ట్ర కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అందెశ్రీ గారి మరణం తెలంగాణ కు తీరని లోటు అని. పేర్కొన్నారు.ఆయన ఆకస్మిక మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని,తెలంగాణ సాహితీ లోకంలో ఒక మహానుభావుడిని, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కవిని కోల్పోయామని అన్నారు.“జయ జయహే తెలంగాణ” పాట ద్వారా తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసిన అందెశ్రీ గారి సేవలు […]

Continue Reading

కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీచుపల్లి దేవస్థానంలో ఇవాళ అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి పూజా పునస్కారాలు జరుగుతున్నాయి

జనం న్యూస్ నవంబర్ 5 పెబ్బేరు :కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీచుపల్లి దేవస్థానంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు కార్తీక మాసం సందర్భంగా పూజా పునస్కారాలు సమర్పించడం జరిగింది . ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Continue Reading

తిరుమల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి క్షేత్రంలో ముగిసిన శ్రీవిద్య శతకోటి కుంకుమార్చన కార్యక్రమం

నం న్యూస్ నవంబర్ 4 పెబ్బేరు తిరుమల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి శతకోటి కుంకుమార్చన సేవలో తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి సంబంధించిన శ్రీ కొత్తకోట శివానంద స్వామి గారు మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి శ్రీవిద్య శతకోటి కుంకుమార్చన కార్యక్రమమును ముగించుకొని మళ్లీ కొత్తకోట కి తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు […]

Continue Reading

బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ మృతి చెందిన డ్రైవర్ తో పాటు మృతి చెందిన 17 మంది ప్రయాణికులు క్షతగాత్రులను జెసిబి సహాయంతో తీస్తున్న సిబ్బంది

జనం న్యూస్ పెబ్బేరు(నవంబర్ 03)రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదం.. అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్..నుజ్జునుజ్జయిన ఆర్టీసీ బస్సు ..సహాయక చర్యలు చేస్తుండగా గాయపడిన పోలీస్ అధికారి..ప్రస్తుతానికి 17 మంది ప్రయాణికులు, డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్న అధికారులు..సీట్ల మధ్యలో చిక్కుకున్న ప్రయాణికులు..జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు..

Continue Reading

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పించిన టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు

జనం న్యూస్: అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారత దేశ తొలి హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. కార్యక్రమంలో ఏ.ఎం.సి చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టిడిపి అధ్యక్షులు చిట్యాల వెంగళ రెడ్డి, యర్రగొండపాలెం మాజీ సర్పంచ్ కంచర్ల […]

Continue Reading

ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే రూ.15 లక్షల జరిమానా

జనం న్యూస్ : అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి సంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధిస్తామని విద్య కమిషన్ ప్రైవేట్ విద్యాసంస్థలను హెచ్చరించింది. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజలు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇవి విద్యార్థుల చదువులు, […]

Continue Reading

పోలీసు అధికారి సైతం మోసగాళ్ల బారినే! – ఒక్క లింక్ క్లిక్‌తో ఖాతా ఖాళీ!

జనం న్యూస్ : అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే […]

Continue Reading

సంస్కృతంతో సంస్కారం: మహంత్ స్వామిజీ మిషన్ రాజీపో ప్రేరణ

జనం న్యూస్: డిజిటల్ యుగంలో మనశ్శాంతి తగ్గిపోతున్న తరుణంలో, BAPS స్వామినారాయణ సంస్థ ప్రారంభించిన ‘మిషన్ రాజీపో’ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం ద్వారా సంస్కారాన్ని నాటుతోంది. మహంత్ స్వామి మహారాజ్ ప్రేరణతో 40 వేల మంది పిల్లలు సంస్కృత శ్లోకాలను కంఠస్థం చేసి, ఆధ్యాత్మికతతో పాటు నైతిక విలువలను అలవర్చుకుంటున్నారు. డిజిటల్ యుగంలో జ్ఞానం పెరుగుతున్నా, మనశ్శాంతి తగ్గిపోతోంది. ఈ తరుణంలో BAPS స్వామినారాయణ సంస్థ చేపట్టిన “మిషన్ రాజీపో” ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్గాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇక్కడ విద్య, ఆధ్యాత్మికత […]

Continue Reading

కర్నూలు బస్సు ప్రమాదం: మరో ట్విస్ట్ బయటపడింది – పూర్తి వివరాలు

జనం న్యూస్: ఈ క్రమంలో అతని బైక్ అలాగే హైవే మీద అడ్డంగా పడిపోయింది. ఆ తర్వాత.. అడ్డంగా పడిన ఆ బైకును తప్పించుకుంటూనే మరో 19 వాహనాలు ఆ మార్గంలో వెళ్లాయని, ఆ తర్వాత వీ.కావేరీ ట్రావెట్ బస్సు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన వీ కావేరీ ట్రావెల్స్‌ బస్సు.. రోడ్డుమీద అడ్డంగా పడిన బైక్‌ను గమనించక నేరుగా దాని ఎక్కేసింది. ఈ క్రమంలో బైక్ ను 300 మీటర్లు బైకును ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో […]

Continue Reading