జనం న్యూస్ :- కాన్పూర్ నుంచి వైరల్ అయిన వీడియో ప్రకారం ఓ అమ్మాయి, అభిషేక్ అనే అబ్బాయి కొంతకాలంగా లవ్లో ఉన్నారు. ఏవో కారణాల వల్ల ఇద్దరు నీకు నాకు చెల్లు అంటూ బ్రేక్అప్ చెప్పుకున్నారట. ఈ మధ్య అభిషేక్…
జనం న్యూస్ : పాములు అప్పడప్పుడు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తాయి. ఇది తరచుగా ప్రజలకు ఇబ్బందిని కలిగిస్తుంది. మహారాష్ట్రలో ఇలాంటి హృదయ విదారక సంఘటన ఒకటి జరిగింది. దీని గురించి తెలిస్తే, మీ వెన్నెముకలో వణుకు పుట్టిస్తుంది. వాస్తవానికి, ఒక వ్యక్తి హెల్మెట్…
జనం న్యూస్ : ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. మరికొంతమంది వెర్రి వేషాలు వేస్తూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి రీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…
జనం న్యూస్ : టెక్నాలజీ పెరగడంతో దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి, వైరల్ వీడియో కోపాన్ని కలిగించడం లేదు. బదులుగా నవ్వును తెప్పిస్తోంది. నిజానికి, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు…
జనం న్యూస్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇప్పటికే.. సుధీర్ఘకాలంగా యుద్ధం జరగుతుండగా.. తాజాగా.. ఉక్రెయిన్.. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. రష్యాలోని నోవ్గొరొడ్ ప్రాంత గ్రామంలో ఉన్న…
జనం న్యూస్ : ఎగ్జామ్ రాసేందుకు బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురై లారీ చక్రాల కింద పడి అక్కడిక్కడే ఓ యువతి ప్రాణాలు కోల్పోయిప ఘటన హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్కు చెందిన…
జనం న్యూస్ : ద్రాక్షారామం శైవక్షేత్రంలో కోనేటి శివలింగం ధ్వంసంపై విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో అర్చకుడిపై కోపంతోనే కపాలేశ్వరస్వామి శివలింగాన్ని అతను ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు.పోలీసుల తోటపేటకి చెందిన 38 ఏళ్ల…
జనం న్యూస్ : సినిమా నిర్మాతలను, హీరోకు నచ్చేలా కథ రాయాలి. వారిని ఏ విధంగా చూపించాలనుకుంటున్నారో చెప్పాలి. అదే విధంగా సినిమాను తెరకెక్కిస్తారనే నమ్మకం కలిగించాలి. అక్కడే దర్శకుడు ముందుగా సక్సెస్ కావాలి. వీటన్నింటినీ దాటుకుంటూ ముందడుగు పడితేనే సినిమా మొదలయ్యేది. న్యూఇయర్…
జనం న్యూస్ : ఢిల్లీ విద్యాశాఖ ఇచ్చిన ఓ ఉత్తర్వు రాజకీయ తుఫాన్ సృష్టిస్తోంది. అందులో వీధి కుక్కల పరిష్కారానికి నోడల్ ఆఫీసర్స్ను నియమిస్తున్నామంటూ ఓ సర్కులర్ జారీ చేసింది. అయితే ఇప్పుడీ సర్క్యులర్ బీజేపీ-ఆప్ మధ్య మాటల మంట రాజేసింది. ఢిల్లీ…
జనం న్యూస్ : ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో వెలుగు చూసిన ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించింది. 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్.. 2016లో…