చికిత్స పొందుతూ.. యువకుడు మృతి
జనం న్యూస్,జనవరి 12 విజయనగరంఐదు
శృంగవరపు కోట కోళ్ల ఫామ్లో ఈ నెల 7 ఆదివారం
ASR జిల్లా అనంతగిరి మండలం చెందిన సివేరి రవి
అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు, అపస్మారక
స్థితిలో ఉన్న రామన్నను ఆస్పత్రికి తరలించిన విషయం
తెలిసిందే. విజయనగరం సర్వజన ఆస్పత్రిలో రామన్న
చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి బుధవారం
మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నామని ఎస్సై లోవరాజు తెలిపారు. యువకుల
మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.