రామ ప్రతిష్ఠ రోజున దీపాలు వెలిగించండి.బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల

రామ ప్రతిష్ఠ రోజున దీపాలు వెలిగించండి.బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల

జనం న్యూస్ జనవరి 19 కా ట్రీ ని కున

_అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు ఈనెల 22న దేశంలోని అన్ని ఆలయాలు కూడా సిద్ధం కావాలని, ఇందుకోసం దేవాలయాలన్నింటినీ స్వచ్ఛందంగా శుభ్రం చేయాలని ప్రధాని మోడీ సూచించారు.ప్రధాని పిలుపును అందుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కోనసీమ జిల్లాలోని తమ ఊరిలోని దేవాలయాలను శుభ్రం చేసి తర్వాత ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి భక్తిని చాటుకోవాలని దొరబాబు పిలుపు నిచ్చారు._