విజయనగరంలో రోడ్డు ప్రమాదం

విజయనగరంలో రోడ్డు ప్రమాదం

జనం న్యూస్, నవంబర్ 11

విజయనగరం

విజయనగరంలోని పూల్ బాగ్ కాలనీ సమీపంలో

విజయనగరం నుంచి నెల్లిమర్ల వైపు వెళ్తున్న బొలెరో

గురువారం రాత్రి ఆటోను ఢీకొనడంతో నలుగురు

వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఓ వ్యక్తి తలకు తీవ్ర

గాయాలు అవ్వడంతో పరిస్థితి విషమంగా ఉంది.

గాయపడ్డ క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి

తరలించారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు

ఇంకా తెలియాల్సి ఉంది.