నర్సింగపూర్లో దెబ్బతిన్న ఈత వనాన్ని పరిశీలించిన దావ వసంత సురేష్
అక్షర ఆయుధం న్యూస్: 22 మే, జగిత్యాల జిల్లా వార్త విశ్లేషణ: జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఈత వనం దగ్ధమైన ఘటనపై జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె నర్సింగపూర్ గ్రామంలో పర్యటించి, కాలిపోయిన ఈత వనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం నష్టపోయిన గౌడన్నలను కలిసి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ […]
