10వ తరగతి ఫలితాల్లో అదరగొట్టిన అనంతపురం భాష్యం విద్యా సంస్థ.

10వ తరగతి ఫలితాల్లో అదరగొట్టిన అనంతపురం  భాష్యం విద్యా సంస్థ.

జనం న్యూస్: ఈ రోజు విడుదల చేసిన S.S.C. 2024. మార్చ్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన భాష్యం విద్యార్థులు 589,588,583,582 ఇంత ఘననీయమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామక్రిష్ణ, హనుమంతు రావు, భాష్యం రాయలసీమ జోన్ సిఈఓ అనిల్ కుమార్, అనంతపురం బ్రాంచ్ Z.e.o రవివర్మ విద్యార్థి, విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 ఇంతటి ఘన విజయానికి కారణం అయిన భాష్యం ఉపాధ్యాయులు విద్యార్థుల కృషితో పాటు తల్లిదండ్రుల అందదండల వలనే ఈ ఫలితాలు సాధించడం సాధ్యమయినది అని Z.E.O రవి వర్మ తెలిపారు అనంతపురం భాష్యం స్కూల్ లో పదవ తరగతి చదివిన విద్యార్థి, విద్యార్థినీ తల్లి దండ్రులను. భాష్యం విద్యాసంస్థల తరుపున z.e.o రవి వర్మ అభినందించారు. వైస్. ప్రిన్సిపాల్ షకీలా మరియు హెడ్ మాస్టర్ యాస్మిన్ తో పాటు ఉపాధ్యాయుల బృందం విద్యార్థులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం అధ్యాపకులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.