జేసీ మయూర్ అశోక్ సేవలు ప్రశంసనీయం: కలెక్టర్ నాగలక్ష్మి

జేసీ మయూర్ అశోక్ సేవలు ప్రశంసనీయం: కలెక్టర్ నాగలక్ష్మి

జనం న్యూస్,జనవరి 31 విజయనగరంజాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లాలో అందించినసేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు.విశాఖపట్నం జేసిగా బదిలీపై వెళ్తున్న మయూర్అశోకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా సన్మానించివీడ్కోలు పలికారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్అధ్యక్షులు తాడ్డి గోవింద, తహశీల్దార్ అరుణకుమారి,డీఎస్వో కె. మధుసూదనరావు, ఎడి సర్వే త్రివిక్రమరావు,జేడీఏ తారకరామారావు, ఇతర అధికారులుపాల్గొన్నారు.