జనం న్యూస్ : BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా కింద వినియోగదారులు మొదటి నెల కేవలం రూ. 1కే బీఎస్ఎన్ఎల్ 4G సర్వీసును పొందవచ్చు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15,…
జనం న్యూస్ : Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. హీరో ఎవరైనా సరే, డైరెక్టర్ ఎవరైనా సానే…
జనం న్యూస్ : 8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్ వచ్చేసింది. మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అందించనుంది. అతి త్వరలో ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం…
జనం న్యూస్ : Trains cancelled: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ వణికిస్తుంది. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల నేఫథ్యంలో రైల్వే శాఖ కూడా…
జనం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల పోస్టును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా…
జనం న్యూస్ : సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ జారీ చేయవు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు కూడా క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం ! సాధారణంగా క్రెడిట్ కార్డులు…
జనం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో 2025-27 కాలానికి గాను 2,620 మద్యం షాపుల లైసెన్సుల కోసం 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ భారీ స్పందనతో.. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ జిల్లాల వారీగా 34 కేంద్రాలలో కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ…
జనం న్యూస్ : జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వరియాలతో నిండిన బస్సు, గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ఢీకొనడంతో 18 మంది దుర్మరణం చెందారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన…
జనం న్యూస్ : ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మూవీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్…
జనం న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అందించే రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెల్లింపుల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మార్పులు పరిపాలనా సౌలభ్యం కోసమేనని ఆయన స్పష్టం చేశారు.…