జనం న్యూస్ : భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 29 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తోంది. అయితే సీసీఐకి పత్తి అమ్మాలనుకునే రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్…
జనం న్యూస్ : Ap Dwcra Women Ntr Vidya Lakshmi Scheme 2025 Rs 1 Lakh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి’ పథకాలను త్వరలో ప్రవేశపెడుతోంది. పిల్లల చదువులు, ఆడబిడ్డల…
జనం న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న ఎల్విఎం 3 ఎం5 (LVM3 -M5)అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా సిఎంఎస్ 03…
జనం న్యూస్ : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తేనుంది. ఈ…
జనం న్యూస్ : తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణతోపాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి.…
జనం న్యూస్ : భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డాడు. ప్రాథమికంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రహస్యంగా మరో కంపెనీలో పని చేసి.. రాష్ట్ర నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.…
జనంన్యూస్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నదీ ఒప్పందాన్ని రద్దు చేసిన తరహాలోనే, అఫ్గనిస్థాన్ కూడా కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించి పాక్కు నీటి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. తమ సుప్రీం నేత ఆదేశాలతో ఈ ప్రాజెక్టులు దేశీయ సంస్థలే…
జనం న్యూస్ : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2026 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్లో సమూల మార్పులు చేస్తూ.. ఎన్సీఈఆర్టీ నిబంధనల ప్రకారం…
జనం న్యూస్: Andhra Pradesh Pmay Rs 2.5 Lakhs: ఆంధ్రప్రదేశ్లో పేదల గృహనిర్మాణానికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోవడానికి మరో అవకాశం కల్పించారు. అవగాహన లేక గతంలో…
జనం న్యూస్ : ఒకే ఒక్క టీవీ యాడ్.. డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ దేశంతో అమెరికా జరుపుతున్న కీలక వాణిజ్య చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం తయారు చేసిన యాడ్లో.. టారిఫ్లకు వ్యతిరేకంగా…