జనం న్యూస్: పగటిపూట కస్టమర్.. రాత్రిపూట మంకీ క్యాప్లో దొంగ.. ఈ కేటుగాడు మహా జాదుగాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదేంటో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.…
జనం న్యూస్ : చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో జరిగిన ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. Kurnool Bus Accident: కర్నూలు శివార్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విచారణలో కీలకమైన…
జనం న్యూస్ : Andhra Pradesh Cyclone Montha Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారే ప్రమాదం ఉంది. రాబోయే నాలుగు రోజులు ఏపీకి చాలా కీలకం. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం…
జనం న్యూస్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాద తీవ్రతకు గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో…
జనం న్యూస్:తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ‘ఆరు గ్యారెంటీ ’పథకాలపై సంతకం చేశారు రేవంత్ రెడ్డి. కొద్దిరోజుల్లోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు…
జనం న్యూస్:యూఏఈలో AP సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన అబుదాబిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.…
జనంన్యూస్ : శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులో పనిచేస్తున్న సమయంలో.. బంగారు పూతతో ఉన్న ద్వారపాలక…
జనం న్యూస్: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, కీలక నిర్ణయాలు…
జనం న్యూస్: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిని మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వారం రోజుల క్రితం జరిగిన రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలో భాగంగా మంత్రి క్లారిటీ…
జనం న్యూస్: ఓ యువతి తన అపార్ట్మెంట్లో బొద్దింకను చంపేందుకు యత్నించి ఏకంగా అపార్టుమెంటే తగులబెట్టింది. అంతేనా సదరు యువతి ప్రయోగం వల్ల బొద్దింగ చచ్చిందో లేదోగానీ ఆమె పక్కింట్లో ఒకరు మరణించగా.. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విచిత్ర ఘటన…