• December 20, 2025
  • 21 views
రవితేజకు చిరంజీవి అండ… ఇండస్ట్రీలో చర్చనీయాంశం!”

జనం న్యూస్ : ఈ  సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఐదు సినిమాలు పోటీప‌డ‌బోతున్నాయి. చిరంజీవి హీరోగా చేస్తోన్న‌ మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుతో పాటు  ప్ర‌భాస్ రాజాసాబ్‌,  ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, శ‌ర్వానంద్ నారీ నారీ న‌డుమ మురారి…

  • December 20, 2025
  • 15 views
“పెంపుడు కుక్కపై అపూర్వమైన ప్రేమను చాటుకున్న యజమాని”

జనం న్యూస్ : పెంపుడు జంతువుల్లో కుక్కలను ఇష్టంగా పెంచుకునేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా డాగ్‌ లవర్స్‌ వాటిని పెంచుకోవాలని, తరచూ వాటితో ఆడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ ఇష్టంతోనే ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లల్లో వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను…

  • December 20, 2025
  • 14 views
“కొత్తగా జన్మించిన కుమారుడే వారసుడని ప్రకటించిన 87 ఏళ్ల కోటీశ్వరుడు”

జనం న్యూస్ : చైనాలో పేరున్న పెయింటర్‌ ఫ్యాన్ జెంగ్ పర్సనల్‌ లైఫ్‌ సంచలనంగా మారింది. 87 ఏళ్ల వయసులో తనకు ఒక కుమారుడు జన్మించాడని ప్రకటించారు. అదే సమయంలో తన కూతురు, పెంపుడు కుమారుడితో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించి…

  • December 20, 2025
  • 12 views
“స్పీకర్ సమక్షంలో చాయ్‌ పే చర్చలో పాల్గొన్న ప్రధాని మోదీ, ప్రియాంకా గాంధీ”

జనం న్యూస్ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌…

  • December 20, 2025
  • 15 views
“పక్షి రూపంలో గూఢచారి? చైనా GPS ట్రాకర్‌తో నావికా స్థావరాన్ని టార్గెట్ చేసిన ఘటన!”

జనం న్యూస్ : చైనా జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సముద్రపు పక్షి కర్ణాటక తీరంలో కనిపించడం కలకలం రేపింది. ఉత్తర కన్నడ జిల్లాలోని కర్వర్‌ తీరంలో మెరైన్ పోలీసులు ఈ పక్షిని గుర్తించారు. సీగల్ పక్షి ఒంటికి ఓ జీపీఎస్ ట్రాకర్ చుట్టి…

  • December 20, 2025
  • 10 views
“ప్రపంచ అందమైన హీరోయిన్లలో చోటు దక్కించుకున్న టాలీవుడ్ నటి”

జనం న్యూస్ : ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం అత్యంత అందమైన హీరోయిన్ల జాబితా విడుదలైంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెన్ హీరోయిన్ల జాబితాను IMDB విడుదల చేసింది. అనేక దేశాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ…

  • December 20, 2025
  • 9 views
“గడ్కరీతో చంద్రబాబు భేటీ: అమరావతి అభివృద్ధికి కీలక ఒప్పందాలు”

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా…

  • December 20, 2025
  • 13 views
అర్థరాత్రి రైలు పట్టాలపై ఆశ్చర్యకరమైన శబ్ధాలు.. సిబ్బంది భయాందోళన!”

జనం న్యూస్ : నాగాలాండ్‌లోని దిమాపూర్ రైల్వే స్టేషన్ నుండి ఒక షాకింగ్ దృశ్యం బయటపడింది. పట్టాల వెంట డ్యూటీ చేస్తున్న రైల్వే సిబ్బందిని అర్థరాత్రి భారీ శబ్ధాలు కలవరపెట్టాయి. ఆ శబ్ధాలు ఏంటి..? ఎక్కడి నుంచి వస్తున్నాయని రైల్వే సిబ్బంది ఆరా…

  • December 20, 2025
  • 22 views
“సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకుంటూ యువకుడి కరెంట్‌ షాక్‌తో ప్రాణాలు కోల్పోవడం!”

జనం న్యూస్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో కరెంట్‌ షాక్‌ కలకలం రేపింది. ఊరు ఊరంతటికీ ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో హరిలాల్ అనే యువకుడు మృతి చెందాడు. ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్…

  • December 20, 2025
  • 9 views
ప్రేమగా పెంచిన చేతులే విరిచేశాయి—కుటుంబ విషాదం

జనం న్యూస్ : కలికాలం పరాకాష్టకు చేరింది. ఆస్తి కోసం, డబ్బు కోసం రక్త సంబంధాలను కూడా మర్చిపోయి మనుషులు మృగాల్లా మారుతున్నారు. బీమా డబ్బు, ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఇద్దరు కొడుకులు కన్నతండ్రిని పాముతో కరిపించి అత్యంత దారుణంగా హత్య చేసిన…