శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం, దర్శన సమయాలు పెరిగినట్లు సమాచారం

జనం న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.బుధవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు వేచి ఉన్న కంపార్ట్‌మెంట్లు….టోకెన్ లేని భక్తలు స్వామివారిని దర్శించుకునేందుకు ఎంత సమయం పడుతుంది అనే అంశాల గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల […]

Continue Reading

సుకుమార్ ప్రొడక్షన్‌లో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కన్‌ఫర్మ్!

జనం న్యూస్ : ఒక హిట్టు ఎవరి ఫేట్ అయినా మార్చేస్తుంది. నిన్న మొన్నటివరకు అసలు ఇతను(Sukumar-Kiran Abbavaram) హీరోనా.. ఒకటి రెండు అవకాశాలు అంతే అంతకుమించి రావడం కష్టమే అనుకున్నారు అంతా. కానీ, ఇప్పుడు ఆ హీరోనే స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. ఒక్క హిట్టు.. కేవలం ఒక్క ఆ హీరో ఫేట్ మొత్తం మార్చేసింది. ఆ హీరో మరెవరో కాదు కిరణ్ అబ్బవరం. ‘క’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ […]

Continue Reading

వర్షాల తీవ్రత పెరగడంతో విద్యార్థుల రక్షణకై సెలవు ప్రకటించిన అధికారులు!

జనం న్యూస్ :ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుపాను మంగళవారం రాత్రి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటిన తరువాత బుధవారం ఉదయానికి తుపానుగా.. సాయంత్రంకు వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. మొంథా తుపాను ఏపీలోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లోనూ ప్రభావం చూపుతుంది. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడుతోంది. మంగళవారం […]

Continue Reading

తుపానుల హెచ్చరిక! ఈ రాష్ట్రం ముప్పులో — ప్రభుత్వం తీసుకుంటున్న అత్యవసర చర్యలు!

జనం న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి 11.30 నుంచి 12:30 గంటల సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎంఏ) ప్రకటించింది. తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలతోపాటు.. భీకర ఈదురుగాలులు వీచాయి. తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మూడు రోజుల ముందు నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే, […]

Continue Reading

స్నేహితుల మోసం, అప్పుల ఒత్తిడి.. చివరికి మత్తు ఇంజక్షన్‌తో డాక్టర్ మృతి!

జనం న్యూస్ : స్నేహితులు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఓ డాక్టర్ మానసిక ఆవేదనకు గురయ్యడు. ఎన్నిసార్లు అడిగినా స్నేహితుల నుంచి సరైన స్పందన రాలేదు. అప్పులు మరింత పెరిగిపోయాయి.. చివరకు అప్పులు తీర్చలేమన్న బాధతో.. ఇంజక్షన్లు చేసుకుని.. డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. స్నేహితులు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఓ డాక్టర్ మానసిక ఆవేదనకు గురయ్యడు. ఎన్నిసార్లు అడిగినా స్నేహితుల నుంచి సరైన స్పందన రాలేదు. అప్పులు మరింత పెరిగిపోయాయి.. చివరకు […]

Continue Reading

వయసు ప్రభావం తగ్గించాలంటే… మెదడును కాపాడే 5 ముఖ్య అలవాట్లు

జనం న్యూస్ : వయసు పెరిగే కొద్దీ, మన మెదడు సహజంగా మార్పులకు లోనవుతుంది. దీనివలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు ఆలోచనా వేగం వంటివి నెమ్మదిస్తాయి. అయితే, కొన్ని చిన్న, స్థిరమైన రోజువారీ అలవాట్లు మెదడు ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 40 ఏళ్లు దాటిన తర్వాత, మెదడు క్షీణతను ఆలస్యం చేయడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సరైన జీవనశైలి ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ మెదడును 40 ఏళ్ల తర్వాత కూడా చురుకుగా ఉంచే 5 […]

Continue Reading

ఏపీ రైతులకు శుభవార్త! అన్నదాత సుఖీభవపై కీలక నిర్ణయం

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనం పొందలేకపోతున్న రైతులకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నప్పటికీ కొందరు రైతులు వెబ్‌ల్యాండ్‌ రికార్డులలో తప్పిదాల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని పొందలేకపోతున్నారు. అన్ని వివరాలు సక్రమంగానే ఉన్నప్పటికీ… ఆధార్ సీడింగ్‌లో తప్పిదాలు చోటుచేసుకోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలోనే […]

Continue Reading

ఒకే కుటుంబంపై వరుస ప్రమాదాలు – గ్రామంలో విషాద ఛాయలు

జనం న్యూస్: వెంట వెంటనే ప్రమాదాలు.. ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు బంధువులు.. కుటుంబసభ్యులు చనిపోతే.. అంత్యక్రియలు వెళ్లి వస్తున్న అదే కుటుంబానికి చెందిన వారు మరోసారి రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.. కర్నూలు నుంచి విజయవాడకు వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.. కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన రమేష్ కుటుంబ సభ్యులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రమేష్ కుటుంబానికి సమీప బంధువులు రమేష్ కుటుంబ […]

Continue Reading

ఏపీలో కొత్త జిల్లాలు నేడు సీఎం కీలక నిర్ణయం!

జనం న్యూస్: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటునకు కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పై మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం పలు సూచనలు చేసింది. మార్కాపురంను కొత్త జిల్లాగా చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొత్తగా రంప చోడవరం, పలాస, […]

Continue Reading

పవర్‌ఫుల్ ప్రాసెసర్ & లాంగ్-లాస్టింగ్ బ్యాటరీతో 5 బెస్ట్ గేమింగ్ ఫోన్లు రివీల్

జనం న్యూస్ : భారీ బ్యాటరీతో బెస్ట్ గేమింగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? పవర్‌ఫుల్ ప్రాసెసర్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే? కొత్త గేమింగ్ ఫోన్ల కోసం చూస్తున్నారా? 7000mAh లాంగ్ బ్యాటరీ బ్యాకప్, పవర్‌ఫుల్ గేమింగ్ ప్రాసెసర్‌లతో 5 బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లు బెస్ట్ కెమెరా సెటప్‌తో లభ్యమవుతున్నాయి. రియల్‌మి 15టీ 5జీ నుంచి రియల్‌మి P4 వరకు స్మార్ట్‌ఫోన్‌లకు […]

Continue Reading