జనం న్యూస్ :ఏపీలో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సీఎం అమరావతి, ఏపీ డెవలప్మెంట్ చూసుకుంటుంటే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ గ్రామాల అభివృద్ధి, రోడ్లు, తాగునీటి సమస్యలు, కరెంట్ సమస్యలు అన్ని చూసుకుంటూ ప్రజల్లోకి…
జనం న్యూస్: ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులకు సుపరిచితుడైన విలక్షణ నటుల్లో సోనూసూద్ ఒకడు. సినిమాల్లో నటించటమే కాదండోయ్.. సామాజికి సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ఎప్పుడూ ముందుంటున్నారు. కరోనా టైమ్ నుంచి పలువురికి సాయం చేస్తూ వస్తోన్న ఈయన రియల్ హీరోగా…
జనం న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేంద్రంలో ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో.. మావోయిస్టు…
జనం న్యూస్ :హైదరాబాద్లో కారు బీభత్సం సృష్టించింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న (మంగళవారం) రాత్రి దుర్గానగర్ చౌరస్తాలో వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఓ దుకాణంలో ముగ్గురు…
జనం న్యూస్ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్న భారతి సిమెంట్స్కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కపడ జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో ఆ సంస్ధకు చట్టవిరుద్దంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లిజుల…
జనం న్యూస్ : మహారాష్ట్రలో వెలుగు చూసిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దానికి కారణం భయం, విస్మయం రెండింటినీ ప్రేరేపించే ఒక దృశ్యం. పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకా ప్రాంతంలో చిరుతపులి –…
జనం న్యూస్ : దట్టమైన పొగమంచు అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా ఈ ఫాగ్ వల్ల ఎక్స్ప్రెస్ హైవేలపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో బస్సులు వరుసగా ఒకదాని వెంట మరోటి ఢీకొట్టాయి. దీంతో ఒక్కసారిగా మంటలు…
జనం న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ ఆయన్ను వరించింది. మంగళవారం అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదేశ…
జనం న్యూస్ : ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒంటిరిగా కనిపిస్తే చాలు మీదపడి కరిచేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డును కుక్క కరిచిన…
జనం న్యూస్ : ఒక ప్రముఖ వాచ్ బ్రాండ్ ప్రస్తుతం మార్కెట్లోకి రిలీజ్ చేసిన ఒక వాచ్ డిజైన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆ కంపెనీ ఆ వాచ్ను ఆపరేషన్ సిందూర్ పేరుతో డిజైన్ చేయడమే…