హరికేన్ మెలిస్సా మధ్యలో విమానం ప్రవేశం: గూస్ బంప్స్ వీడియోతో తుపాను లోపలి దృశ్యాలు

జనం న్యూస్ :  Hurricane Melissa : కరేబియన్ దేశం జమైకాలో హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. మెలిసా తుపాను ఈ ఏడాది భూమిపై నమోదైన హరికేన్లలో అత్యంత తీవ్రమైనదని అమెరికా వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. ఈ మెలిసా తుపానును కేటగిరీ -5గా వర్గీకరించారు. అమెరికాకు చెందిన నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం ఈ ఏడాది భూమిపై నమోదైన అత్యంత బలమైన హరికేన్లలో మెలిసా తీవ్రమైనదని పేర్కొంది. ప్రస్తుతం హరికేన్ మెలిసా కరీబియన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైంది. […]

Continue Reading

హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కేసీఆర్

జనం న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సత్యనారాయణ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. తన బావ సత్యనారాయణ రావు (కేసీఆర్ 7వ సోదరి లక్ష్మీ భర్త)తో తన అనుబంధాన్ని సర్మించుకున్నారు. తన సోదరి లక్ష్మిని, […]

Continue Reading

వైఎస్ జగన్‌కు తప్పని తుఫాన్ కష్టాలు

జనం న్యూస్ : మొంథా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కాకినాడ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన సర్వీసు రద్దు కావడంతో.. మాజీ సీఎం జగన్ బెంగళూరులోనే ఉండిపోయారు. ఆయన విజయవాడ ప్రయాణం వాయిదా పడింది. తుఫాన్ బాధితుల కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు, శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొంథా […]

Continue Reading

ఐపీఎల్ 2026 ట్రేడింగ్ అప్‌డేట్: షమీ నుంచి ఇషాన్ వరకు, SRH వీరిని వదులుకోబోతుందా?

జనం న్యూస్ : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. లీగ్ ద‌శ‌లో 14 మ్యాచ్‌లు ఆడ‌గా ఆరు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ ర‌ద్దు కాగా.. 13 పాయింట్ల‌తో ఆరో స్థానంతో సీజ‌న్‌ను ముగించింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో టైటిలే ల‌క్ష్యంగా జ‌ట్టులో ప‌లు మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌నుంది. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ (SRH) బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంది. […]

Continue Reading

అమెజాన్‌లో భారీ షాక్! 30 వేల మందికిపైగా ఉద్యోగులకు ఎగ్జిట్ నోటీసులు!

జనం న్యూస్ : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఉద్యోగులకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా 30వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. అయితే, తాజా తొలగింపులు కంపెనీ చరిత్రలోనే అతి పెద్దదిగా తెలుస్తోంది. అమెజాన్ లో 3.5లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. ఇది ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 10శాతం వంతు. 2022 చివరి నుంచి దాదాపు 27వేల మంది ఉద్యోగులను […]

Continue Reading

బస్సులో మంటలు చెలరేగి విషాదం — కర్నూల్ తరహాలో మళ్లీ ఘోర ప్రమాదం

జనం న్యూస్ :కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై 19మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. జూపూర్ – ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలోని తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. జైపూర్ గ్రామీణ […]

Continue Reading

తిరుమలలో రికార్డు కలెక్షన్! 24 గంటల్లో హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు!

జనం న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు వేచి ఉన్న కంపార్ట్‌మెంట్లు….టోకెన్ లేని భక్తలు స్వామివారిని దర్శించుకునేందుకు ఎంత సమయం పడుతుంది అనే అంశాల గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. […]

Continue Reading

నేటి బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి — అక్టోబర్ 28కి భారీ తగ్గుదల!

జనం న్యూస్ : బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గింది. అక్టోబర్ 28వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,180 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,500 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,47,000 పలికింది. పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులే అని నిపుణులు పేర్కొంటున్నారు. […]

Continue Reading

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం — ఎదురెదురుగా ఢీకొన్న రెండు RTC బస్సులు!

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాల బారిన పడుతుంటం ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య గూడూరుపల్లి మలుపులో ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్టుగా చెబుతున్నారు. ఈ ప్రమాదంపై […]

Continue Reading

విద్యాలయం అని నమ్మి పంపారు.. కానీ అక్కడే నరకం — అటెండర్ దుర్మార్గం!

జనం న్యూస్: కంటికి రెప్పలాగా చూసుకుంటూ.. బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగే కామాంధుడు అయ్యాడు.. కూతురు వయస్సు ఉన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంవత్సర కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నాడు. విషయం తెలిసిన తరువాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంటికి రెప్పలాగా చూసుకుంటూ.. బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగే కామాంధుడు అయ్యాడు.. కూతురు వయస్సు ఉన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంవత్సర కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చి చేష్టలు […]

Continue Reading