జనం న్యూస్ : రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలోనే ఈ యుద్ధంలో 25,000 మంది…
జనం న్యూస్ : తెలుగు సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అర్జున్ రెడ్డి చిత్రంతో పరిశ్రమను షేక్ చేసిన సందీప్, యానిమల్ సినిమాతో జాతీయ స్థాయిలో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభాస్…
జనం న్యూస్ : మద్యం మత్తులో కొంతమంది మనుషులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు..వావీరసలు లేకుండా మనం మనుషులం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇది తప్పు అని అడ్డుకున్న వాళ్ళపై దాడులు చేస్తూ.. వారిని చంపడానికి సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి సంఘటనే…
జనం న్యూస్ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు పేటలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. పట్టణంలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ అనే వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఇంటి తాళాలు బద్దలుకొట్టి…
జనం న్యూస్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడుతూ తన ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకోవాలని…
జనం న్యూస్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,…
జనం న్యూస్ : తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ ఇటీవల పార్టీని ఏర్పాటు చేసిన నటుడు విజయ్ మరింత స్పీడ్ పెంచారు. పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో…
జనం న్యూస్ : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలా మంది తల్లిదండ్రులను తమ పిల్లను స్కూల్ దగ్గర కూడా దించలేకపోతున్నారు. దీంతో వాళ్లను ఆటో, లేదా వ్యాన్లో స్కూళ్లకు పంపుతున్నారు. కానీ ఆడ్రైవర్ పిల్లల్ని సరిగ్గా స్కూల్కు చేరుస్తున్నాడా? లేదా అనే…
జనం న్యూస్ : పాములు అనేవి ఎప్పటికీ మచ్చిక చేసుకోలేని జీవులు. ప్రపంచంలో కొంతమంది ప్రమాదకరమైన పాములను కూడా పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. వాటిని విడిచిపెట్టడానికి నిరాకరిస్తారు. కొందరు పాములను తరచుగా బోనులలో.. గాజు క్యాబినెట్లలో బంధిస్తారు. అవి తప్పించుకుని ఎవరికీ హాని…
జనం న్యూస్ : రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు- మారేడుమిల్లి…