ముంచుకొస్తున్న తుఫాన్.. తీర ప్రాంతాల్లో అత్యవసర అలర్ట్ ప్రకటించిన అధికారులు

జనం న్యూస్ : మొంథా…తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీవైపు దూసుకొస్తోంది. తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలూ…బీ అలర్ట్‌! ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఏపీ వైపునకు మొంథా తుఫాన్ తరుముకొస్తోంది. ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది మొంథా తుఫాన్‌. కాసేపట్లో తీవ్ర తుఫాన్‌ మారి.. ఏపీ తీరం వైపు దూసుకురానుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు.. కాకినాడకు […]

Continue Reading

ప్రభాస్ సీక్రెట్ బయటపెట్టేశాడు – ఆ హీరోయిన్ పేరు చెప్పి షాక్ ఇచ్చాడు!

జనం న్యూస్ : తెలుగు తెరపై తిరుగులేని రారాజు ప్రభాస్. నటుడిగా తోపు మాత్రమే కాదు.. వ్యక్తిగానూ ఆయన మనసు అమోఘం. సాటి మనుషులను గౌరవించే విధానం.. కష్టాల్లో ఉన్నప్పుడు ఆసరాగా నిలబడటం.. విపత్తులు సంభవించినప్పుడు భారీ ఆర్థికసాయం ప్రకటించడం వంటి గుణాలు ప్రభాస్‌కు వారసత్వంగా వచ్చాయి. గతేడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ […]

Continue Reading

అనన్య హీట్! కుర్రాళ్లు ఫిదా!

జనం న్యూస్ : తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది అనన్య. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ […]

Continue Reading

తాజా వార్త: శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం పై అప్‌డేట్ – సూర్యకుమార్ యాదవ్ స్పందన వైరల్!

జనం న్యూస్ : మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఇప్పుడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో పోరాడబోతుంది. అక్టోబర్ 29న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టీ20ఐ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. Shreyas Iyer Health Update : మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఇప్పుడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో […]

Continue Reading

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్! BSNL నుంచి చీపెస్ట్ ప్లాన్ – కాల్స్, డేటా, సిమ్ కూడా ఫ్రీ!

జనం న్యూస్ :  BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా కింద వినియోగదారులు మొదటి నెల కేవలం రూ. 1కే బీఎస్ఎన్ఎల్ 4G సర్వీసును పొందవచ్చు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, 2025 వరకు ఈ పండుగ ప్లాన్‌ అందుబాటులో ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజువారీ 2GB డేటా, ఫ్రీ సిమ్ కార్డ్ ఉన్నాయి. దేశంలోనే అత్యంత సరసమైన మొబైల్ ప్లాన్‌లలో (BSNL Cheapest Plan) […]

Continue Reading

ఫిల్మ్ బ్రేకింగ్: దిల్ రాజు నుంచి మరో సెన్సేషన్ – కుర్ర హీరోతో బిగ్ బడ్జెట్ మూవీ రెడీ!

జనం న్యూస్ : Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. హీరో ఎవరైనా సరే, డైరెక్టర్ ఎవరైనా సానే పోస్టర్ పై దిల్ రాజు పేరు కనిపిస్తే చాలు హిట్టు అనేంతలా(Dil Raju) ఫేమ్ సంపాదించుకున్నాడు దిల్ రాజు. కానీ, ఏమైందో ఏమో తెలియదు ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలు అంతగా ఆడటంలేదు. […]

Continue Reading

8వ వేతన సంఘంపై కీలక పరిణామం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

జనం న్యూస్ :  8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అందించనుంది. అతి త్వరలో ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్రం సూచించింది. వచ్చే నెల నాటికి ప్రభుత్వం నోటిఫికేషన్ (8th Pay Commission)  జారీ చేయవచ్చునని భావిస్తున్నారు. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదాపు 10 […]

Continue Reading

తుఫాన్ షాక్: ఈ రూట్‌లో 43 రైళ్లు నిలిచిపోయాయి, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండండి

జనం న్యూస్ : Trains cancelled: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ వణికిస్తుంది. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల నేఫథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూడు రోజుల పాటు విశాఖ మీదుగా రాకపోకలు సాగిచే పలు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. […]

Continue Reading

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం – జాయింట్ కలెక్టర్ పదవి రద్దు!

జనం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల పోస్టును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని […]

Continue Reading

తాజా వార్త: తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా కంగారు పడొద్దు – ఈ ట్రిక్‌తో ఈజీగా క్రెడిట్ కార్డు పొందండి!

జనం న్యూస్ : సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ జారీ చేయవు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు కూడా క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం ! సాధారణంగా క్రెడిట్ కార్డులు జారీచేసేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సిబిల్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ జారీ చేయవు. 750కి పైగా సిబిల్ స్కోర్ ఉంటే మంచి […]

Continue Reading