రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపుల లైసెన్స్ లక్కీ డ్రా రేపు

జనం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో 2025-27 కాలానికి గాను 2,620 మద్యం షాపుల లైసెన్సుల కోసం 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ భారీ స్పందనతో.. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ జిల్లాల వారీగా 34 కేంద్రాలలో కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. హైకోర్టు అనుమతి రావడంతో, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా డ్రా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.తెలంగాణ […]

Continue Reading

ఘోర విషాదం: కన్వరియాలతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు – ప్రాణాలు కోల్పోయిన 18 మంది!

జనం న్యూస్ : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వరియాలతో నిండిన బస్సు, గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ఢీకొనడంతో 18 మంది దుర్మరణం చెందారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో […]

Continue Reading

చిరంజీవి కొత్త చిత్రంలో కోలీవుడ్ స్టార్ కార్తి కీలక పాత్రలో.. మహారాజ విలన్‌గా ఎంపిక

జనం న్యూస్ : ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మూవీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ కాస్టింగ్, టాప్ నాచ్ టెక్నిషియన్స్ ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి ప్రధాన నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో, […]

Continue Reading

బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధనలు – ఇందిరమ్మ ఇళ్ల యజమానులకు ముఖ్య సమాచారం!

జనం న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అందించే రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెల్లింపుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మార్పులు పరిపాలనా సౌలభ్యం కోసమేనని ఆయన స్పష్టం చేశారు. స్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మూడో విడత మొత్తంలో.. జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద లభించే 90 పనిదినాల వేతనం, మరుగుదొడ్ల నిర్మాణం నిధులను అనుసంధానం చేయడం జరిగింది. ఇకపై.. స్లాబ్ […]

Continue Reading

తాజా నిర్ణయం: పత్తి విక్రయం కోసం రైతులు ఈ యాప్ వాడాలి – అధికారుల హెచ్చరిక!

జనం న్యూస్ : భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 29 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తోంది. అయితే సీసీఐకి పత్తి అమ్మాలనుకునే రైతులు ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని మెలిక పెట్టింది. అందులో నిర్దేశించిన తేదీన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపింది. ఈ స్లాట్ బుకింగ్ విధానంపై చాలా మంది రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని […]

Continue Reading

మహిళా సంఘాల అభివృద్ధికి నూతన పథకం – తక్కువ వడ్డీతో రుణ సదుపాయం

జనం న్యూస్ : Ap Dwcra Women Ntr Vidya Lakshmi Scheme 2025 Rs 1 Lakh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ‘ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి’ పథకాలను త్వరలో ప్రవేశపెడుతోంది. పిల్లల చదువులు, ఆడబిడ్డల వివాహాలకు లక్ష రూపాయల వరకు 4% వడ్డీతో రుణాలు అందిస్తారు. SERP స్త్రీనిధి బ్యాంకు ద్వారా 48 గంటల్లోనే నిధులు ఖాతాలో జమ అవుతాయి. రుణం తీసుకున్న సభ్యురాలు మరణిస్తే, రుణం మాఫీ అవుతుంది. […]

Continue Reading

భారత అంతరిక్షంలో కొత్త చరిత్ర రాయబోతోంది ఇస్రో – బాహుబలి 2.0 రాకెట్ రెడీ!

జనం న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న ఎల్విఎం 3 ఎం5 (LVM3 -M5)అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా సిఎంఎస్ 03 (CMS 03) అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న […]

Continue Reading

బ్రేకింగ్: ఆధార్ కోసం ఇక సెంటర్లకు అవసరం లేదు – నవంబర్ 1 నుంచి ఇంటి నుంచే అన్ని సేవలు!

జనం న్యూస్ : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త విధానం అప్‌డేట్ ప్రక్రియను వేగంగా, సులభంగా మారుస్తుంది. అయితే అక్టోబర్ 1 నుంచే అప్‌డేట్ ఫీజులు పెరిగాయి. ఇంకెంతో కాలం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు […]

Continue Reading

ప్రపంచ వాతావరణ సంస్థ నిర్ణయించే తుఫాన్ పేర్ల నిబంధనలు వెలుగులోకి

జనం న్యూస్ : తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణతోపాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు.. సాధారణంగా అప్పుడప్పుడు బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతుంటాయి. కొన్ని తుఫాన్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఈ తుఫాన్ల కారణంగా ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా సంభవిస్తుంటుంది. అయితే తుఫాన్లు వచ్చిన ప్రతి సారి […]

Continue Reading

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరో జాబ్ – అమెరికాలో భారత సంతతి వ్యక్తిపై 15 ఏళ్ల జైలు శిక్ష ముప్పు

జనం న్యూస్ : భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డాడు. ప్రాథమికంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రహస్యంగా మరో కంపెనీలో పని చేసి.. రాష్ట్ర నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ నేరం కనుక రుజువు అయితే.. ఆయనకు ఈ కేసులో 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈక్రమంలోనే రిమోట్ వర్క్ నేపథ్యంలో మూన్‌లైటింగ్ ప్రమాదాలపై చర్చ మొదలైంది. […]

Continue Reading