జనం న్యూస్ : వంట గదిలో ఉండే రెండు పదార్థాలు.. ఇదరు భార్యభర్తలు విడిపోవడానికి కారణమయ్యాయంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే ఎందుకుంటే.. ఇది గుజరాత్ రాష్ట్రంలో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ రెండు పదార్థాలప కోసం వంట గదిలో మొదలైన…
జనం న్యూస్ : భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సర్వీస్ సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంతో దేశంలో ఏవియేషన్ సెక్టార్ మొత్తం అస్థవ్యస్థమైంది. ఇండిగో సంక్షోభంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానయాన సంస్థ తీరుపై అటు ప్రభుత్వం, ఇటు ప్రయాణికులు…
జనం న్యూస్ : సాధారణంగా మనం జూలో సింహం ఉన్న బోను దగ్గరికి వెళ్లినప్పుడు అది చూసే చూపు మనల్ని మింగేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. కొందరిని ఆ చూపే భయంతో వణికేలా చేస్తుంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూ నుంచి పారిపోయింది ఓ…
జనం న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో విషాదం చోటచేసుకుంది. ఈ నెల 6న జరిగిన ఫ్రిజ్ పేలి తల్లీకొడుకు మరణించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడగా.. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.…
జనం న్యూస్ : పెళ్లిళ్ల సీజన్ మొదలు కాగానే, సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ కావడం ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు, బూట్లు దొంగిలించే ఆచారాలు వైరల్ అవుతాయి. కొన్నిసార్లు, వివాహ పోరాటాల వీడియోలు కనిపిస్తాయి. ఇవి దిగ్భ్రాంతికరంగా ఉంటాయి. కొన్ని ఫన్నీ…
జనం న్యూస్ : సోషల్ మీడియా ప్రపంచంలో మనం ప్రతిరోజూ అద్భుతమైన విషయాలను చూస్తుంటాము. చాలా సార్లు ప్రజలను ఆశ్చర్యపరిచే, వారిని కొత్త స్థాయిలకు తీసుకెళ్లే వీడియోలు బయటకు వస్తాయి. ఇటీవల, అలాంటి ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇది ఇంటర్నెట్లో తుఫాను…
జనం న్యూస్ : అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు…
జనం న్యూస్: డిజిటల్ యుగంలో మనశ్శాంతి తగ్గిపోతున్న తరుణంలో, BAPS స్వామినారాయణ సంస్థ ప్రారంభించిన ‘మిషన్ రాజీపో’ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం ద్వారా సంస్కారాన్ని నాటుతోంది. మహంత్ స్వామి మహారాజ్ ప్రేరణతో 40 వేల మంది పిల్లలు సంస్కృత శ్లోకాలను కంఠస్థం చేసి, ఆధ్యాత్మికతతో…
జనం న్యూస్: ఈ క్రమంలో అతని బైక్ అలాగే హైవే మీద అడ్డంగా పడిపోయింది. ఆ తర్వాత.. అడ్డంగా పడిన ఆ బైకును తప్పించుకుంటూనే మరో 19 వాహనాలు ఆ మార్గంలో వెళ్లాయని, ఆ తర్వాత వీ.కావేరీ ట్రావెట్ బస్సు వచ్చినట్లు పోలీసులు…
జనం న్యూస్ : Reliance Jio : జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. డేటా సంచలనం రిలయన్స్ జియో సామాన్యులకు ఇంటర్నెట్ యూజర్ల కోసం సరికొత్త డివైజ్ ప్రవేశపెట్టింది. చిన్న, మధ్య తరహా వ్యాపారాల (SMEs) కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్…