పాకిస్తాన్ కలలో కూడా ఊహించని దెబ్బ — తాలిబన్ల చేత “నీరు” కూడా దూరమైందా?

జనంన్యూస్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నదీ ఒప్పందాన్ని రద్దు చేసిన తరహాలోనే, అఫ్గనిస్థాన్ కూడా కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించి పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. తమ సుప్రీం నేత ఆదేశాలతో ఈ ప్రాజెక్టులు దేశీయ సంస్థలే చేపడతాయని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది పాక్-అఫ్గన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి పాక్ – ఆఫ్గన్ బోర్డర్‌లో హింస కొనసాగుతోన్న సంగతి తెలిసింే. హైలైట్: […]

Continue Reading

TG Inter Time Table 2026: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షా తేదీలు వచ్చేశాయ్, షెడ్యూల్ ఇదే..

జనం న్యూస్ : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2026 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో సమూల మార్పులు చేస్తూ.. ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనల ప్రకారం కొత్త సిలబస్ ఏప్రిల్ నెలాఖరులోపు అందుబాటులోకి రానుంది. హైలైట్: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఫైనల్ పరీక్షలు 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో భారీ […]

Continue Reading

రాష్ట్రంలో సెన్సేషన్ స్కీం: ప్రతి పేద కుటుంబానికి రూ.2.5 లక్షలు – ప్రభుత్వం నూతన నిర్ణయం!

జనం న్యూస్: Andhra Pradesh Pmay Rs 2.5 Lakhs: ఆంధ్రప్రదేశ్‌లో పేదల గృహనిర్మాణానికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోవడానికి మరో అవకాశం కల్పించారు. అవగాహన లేక గతంలో పథకాన్ని ఉపయోగించుకోలేని వారికి నవంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్బన్-2.0 కింద రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీలో పీఎంఏవై […]

Continue Reading

స్పాట్ బ్రేకింగ్: టీవీ ప్రకటనతో ట్రంప్ కోపం.. ఆ దేశానికి భారీ షాక్!

జనం న్యూస్ : ఒకే ఒక్క టీవీ యాడ్‌.. డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ దేశంతో అమెరికా జరుపుతున్న కీలక వాణిజ్య చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం తయారు చేసిన యాడ్‌లో.. టారిఫ్‌లకు వ్యతిరేకంగా అమెరికా మాజీ అధ్యక్షుడికి సంబంధించిన ఆడియో క్లిప్‌లను ఉపయోగించారు. ఆ యాడ్ కాస్తా ట్రంప్ కంట పడటంతో.. ఆ యాడ్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభావితం చేయాలనే దురుద్దేశంతోనే రూపొందించారని ఆరోపించారు. […]

Continue Reading

పగలు కస్టమర్.. రాత్రి దొంగ! మంకీ క్యాప్ వెనుక దాగిన షాకింగ్ సీక్రెట్!

జనం న్యూస్: పగటిపూట కస్టమర్.. రాత్రిపూట మంకీ క్యాప్‌లో దొంగ.. ఈ కేటుగాడు మహా జాదుగాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదేంటో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో నాటు కోళ్ల దొంగతనం కలకలం రేపింది. మండల పరిధిలోని ఎడ్లబంజర గ్రామంలో యడ్ల సుబ్బారావు, మాణిక్యారావు అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి పెంచుతున్న పందెం […]

Continue Reading

బ్రేకింగ్: కర్నూలు బస్ పేలుడు మిస్టరీ వీడింది! ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ వెల్లడించిన షాకింగ్‌ వివరాలు!

జనం న్యూస్ : చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో జరిగిన ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని ఫోరెన్సిక్‌ నిపుణులు చెబుతున్నారు.  Kurnool Bus Accident: కర్నూలు శివార్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విచారణలో కీలకమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో జరిగిన ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని ఫోరెన్సిక్‌ నిపుణులు చెబుతున్నారు. లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందలాది మొబైల్‌ ఫోన్ల […]

Continue Reading

బ్రేకింగ్: ఆంధ్రాలో తుఫాన్ అలెర్ట్ — ఈ జిల్లాల్లో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు

జనం న్యూస్ : Andhra Pradesh Cyclone Montha Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారే ప్రమాదం ఉంది. రాబోయే నాలుగు రోజులు ఏపీకి చాలా కీలకం. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి. […]

Continue Reading

ప్రాణాలు మంటల్లో కరిగిపోయిన రహస్యం — కర్నూలు ప్రమాదంపై హృదయాన్ని తాకే వివరాలు!

జనం న్యూస్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాద తీవ్రతకు గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు … భైక్‌ను ఢీకొట్టి, కొద్ది దూరం లాక్కెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. […]

Continue Reading

🙌 ప్రజలకు ఊరట! విద్యుత్ బిల్లుల పెంపుపై CM రేవంత్ ‘గుడ్ న్యూస్’

జనం న్యూస్:తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ‘ఆరు గ్యారెంటీ ’పథకాలపై సంతకం చేశారు రేవంత్ రెడ్డి. కొద్దిరోజుల్లోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు 2 లక్షల […]

Continue Reading

బ్రేకింగ్: రాష్ట్ర అభివృద్ధిపై చర్చలకు నేతృత్వం వహించిన సీఎం

జనం న్యూస్:యూఏఈలో AP సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన అబుదాబిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఈరోజు తొమ్మిది మీటింగ్స్‌, విజిట్స్‌లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలతో కీలక చర్చలు జరిపిన సీఎం, అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ అల్ జాబి, G42 సీఈఓ […]

Continue Reading