పాకిస్తాన్ కలలో కూడా ఊహించని దెబ్బ — తాలిబన్ల చేత “నీరు” కూడా దూరమైందా?
జనంన్యూస్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నదీ ఒప్పందాన్ని రద్దు చేసిన తరహాలోనే, అఫ్గనిస్థాన్ కూడా కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించి పాక్కు నీటి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. తమ సుప్రీం నేత ఆదేశాలతో ఈ ప్రాజెక్టులు దేశీయ సంస్థలే చేపడతాయని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది పాక్-అఫ్గన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి పాక్ – ఆఫ్గన్ బోర్డర్లో హింస కొనసాగుతోన్న సంగతి తెలిసింే. హైలైట్: […]
Continue Reading
