• October 29, 2025
  • 3 views
వ్యాయామం చేస్తూ యువకుడు కంటి చూపు కోల్పోయాడు – కారణం వింటే షాక్ అవుతారు!

జనం న్యూస్:జిమ్‌ చేస్తూ 27ఏళ్ల యువకుడు కంటి చూపు కోల్పోయాడు..ఈ విషయాన్ని ప్రముఖ డాక్టర్‌ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టా వేదికగా ప్రజలకు షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా జిమ్‌కి వెళ్లే వాళ్లందరికీ కీలక సూచనలు చేశారు. ఒక…

  • October 29, 2025
  • 4 views
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కఠిన చర్యలు – తాగి డ్రైవ్ చేస్తే జైలు ఖాయం!

జనం న్యూస్:తాగి వాహనం నడిపివారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరులు సైతం ప్రాణాలు కోల్పోయేలా ఘటనలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు అన్నారు. కొద్దిరోజుల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘటననే ఉదాహరణగా చూపించారు హైదరాబాద్ పోలీసులు. శివశంకర్ అనే యువకుడు…

  • October 29, 2025
  • 3 views
సర్కార్ కీలక నిర్ణయం – మొంథా బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు

జనం న్యూస్ : మొంథా సైక్లోన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. బాధిత మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం, సాధారణ కుటుంబాలకు 25 కేజీలు, ఒక కిలో పప్పు, లీటర్ నూనె,…

  • October 29, 2025
  • 3 views
రష్యాతో భారీ డీల్ – ఇండియాలోనే ఆ విమానాల ఉత్పత్తి

జనం న్యూస్ : HAL, రష్యా UAC మధ్య జరిగిన ఒప్పందంతో భారతదేశంలో తొలిసారిగా పూర్తి స్థాయి ప్రయాణీకుల విమానం SJ-100 ఉత్పత్తి కానుంది. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ వైపు ఒక ముఖ్యమైన అడుగు. ఈ విమానాలు ఉడాన్ పథకం కింద ప్రాంతీయ…

  • October 29, 2025
  • 3 views
‘మొంథా’ ప్రభావం తగ్గినా భద్రతా చర్యలు కొనసాగించమన్న అధికారులు

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మొంథా తీవ్ర తుపాను తీరం దాటిన సంగతి తెలిసిందే. తుపాను తీరం దాటడంతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు చేసింది. తుపాన్ తీరం దాటినప్పటికీ పూర్తిగా పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

  • October 29, 2025
  • 1 views
ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది… రేవంత్ రెడ్డి కీలక భేటీతో కొత్త ఎత్తుగడ!

జనం న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించడమే కాకుండా వాటిని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నవీన్ యాదవ్ గెలుపు కోసం పలువురు…

  • October 29, 2025
  • 5 views
శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం, దర్శన సమయాలు పెరిగినట్లు సమాచారం

జనం న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.బుధవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు వేచి ఉన్న కంపార్ట్‌మెంట్లు….టోకెన్…

  • October 29, 2025
  • 4 views
సుకుమార్ ప్రొడక్షన్‌లో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కన్‌ఫర్మ్!

జనం న్యూస్ : ఒక హిట్టు ఎవరి ఫేట్ అయినా మార్చేస్తుంది. నిన్న మొన్నటివరకు అసలు ఇతను(Sukumar-Kiran Abbavaram) హీరోనా.. ఒకటి రెండు అవకాశాలు అంతే అంతకుమించి రావడం కష్టమే అనుకున్నారు అంతా. కానీ, ఇప్పుడు ఆ హీరోనే స్టార్ హీరోల లిస్టులోకి…

  • October 29, 2025
  • 3 views
వర్షాల తీవ్రత పెరగడంతో విద్యార్థుల రక్షణకై సెలవు ప్రకటించిన అధికారులు!

జనం న్యూస్ :ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుపాను మంగళవారం రాత్రి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటిన తరువాత బుధవారం ఉదయానికి తుపానుగా.. సాయంత్రంకు వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.…

  • October 29, 2025
  • 1 views
తుపానుల హెచ్చరిక! ఈ రాష్ట్రం ముప్పులో — ప్రభుత్వం తీసుకుంటున్న అత్యవసర చర్యలు!

జనం న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి 11.30 నుంచి 12:30 గంటల సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సమీపంలో తీరం దాటినట్లు…