జనం న్యూస్ : స్నేహితులు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఓ డాక్టర్ మానసిక ఆవేదనకు గురయ్యడు. ఎన్నిసార్లు అడిగినా స్నేహితుల నుంచి సరైన స్పందన రాలేదు. అప్పులు మరింత పెరిగిపోయాయి.. చివరకు అప్పులు తీర్చలేమన్న బాధతో.. ఇంజక్షన్లు చేసుకుని.. డాక్టర్…
జనం న్యూస్ : వయసు పెరిగే కొద్దీ, మన మెదడు సహజంగా మార్పులకు లోనవుతుంది. దీనివలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు ఆలోచనా వేగం వంటివి నెమ్మదిస్తాయి. అయితే, కొన్ని చిన్న, స్థిరమైన రోజువారీ అలవాట్లు మెదడు ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతాయని అధ్యయనాలు…
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనం పొందలేకపోతున్న రైతులకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నప్పటికీ…
జనం న్యూస్: వెంట వెంటనే ప్రమాదాలు.. ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు బంధువులు.. కుటుంబసభ్యులు చనిపోతే.. అంత్యక్రియలు వెళ్లి వస్తున్న అదే కుటుంబానికి చెందిన వారు మరోసారి రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది..…
జనం న్యూస్: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటునకు కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పై మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కొత్త…
జనం న్యూస్ : భారీ బ్యాటరీతో బెస్ట్ గేమింగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? పవర్ఫుల్ ప్రాసెసర్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే? కొత్త గేమింగ్ ఫోన్ల కోసం చూస్తున్నారా? 7000mAh లాంగ్ బ్యాటరీ బ్యాకప్, పవర్ఫుల్ గేమింగ్…
జనం న్యూస్ : Hurricane Melissa : కరేబియన్ దేశం జమైకాలో హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. మెలిసా తుపాను ఈ ఏడాది భూమిపై నమోదైన హరికేన్లలో అత్యంత తీవ్రమైనదని అమెరికా వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. ఈ మెలిసా తుపానును కేటగిరీ…
జనం న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా.. మాజీ సీఎం, బీఆర్ఎస్…
జనం న్యూస్ : మొంథా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కాకినాడ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన సర్వీసు రద్దు కావడంతో.. మాజీ సీఎం జగన్…
జనం న్యూస్ : సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడగా ఆరు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ రద్దు కాగా.. 13 పాయింట్లతో…