తిరుమలలో రికార్డు కలెక్షన్! 24 గంటల్లో హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు!

ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు వేచి ఉన్న కంపార్ట్‌మెంట్లు….టోకెన్ లేని భక్తలు స్వామివారిని దర్శించుకునేందుకు ఎంత సమయం పడుతుంది అనే అంశాల గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇకపోతే సోమవారం 70,842 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.47 కోట్లుగా టీటీడీ ప్రకటించింది. మరోవైపు టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 08గంటల సమయం పడుతుంది.

భక్తులతో నిండిన 04 కంపార్ట్‌మెంట్లు :తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 04 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.మరోవైపు టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శించుకునేందుకు 08 గంటల సమయం పడుతుంది. హుండీ ఆదాయం రూ.4.47కోట్లు: ఇకపోతే నిన్న(27-10-2025)న 70,842 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. 25,125 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.ఇకపోతే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నేటి శ్రీవారి సేవలు: ఇదిలా ఉంటే నేడు తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 3 గంటల వరకు సుప్రభాత సేవ…3.30 గంటల నుంచి 4 గంటల వరకు తోమల సేవ ఉంటుంది. అలాగే 4 గంటల నుంచి 4.15 వరకు కొలువు మరిచు పంచాంగ శ్రవణం(ఏకాంతం) ఉంటుంది. ఉదయం 4.15 గంటల నుంచి 5గంటల వరకు తొలి అర్చన. సహశ్రనామ అర్చన(ఏకాంత) సేవ ఉంటుంది.

సహశ్ర దీపాలంకరణ సేవ: ఉదయం 6.00 గంటల నుంచి 7.00 గంటల వరకు శుద్ధి అష్టదళ పాద పద్మారాదన ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7.00 వరకు దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఉంజల్ సేవలు ఉంటుంది. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు సహశ్ర దీపాలంకరణ సేవ ఉంటుంది.

రాత్రిపూట కైంకర్యం : సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శుద్ధి రాత్రి పూట కైంకర్యం(ఏకాంతం) సేవ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకు దర్శనం ఉంటుంది. అర్థరాత్రి 1 నుంచి 1.30 వరకు శుద్ధి మరియు ఏకాంత సేవ కోసం ప్రిపరేషన్ ఉంటుంది. అర్ధరాత్రి 1.30 నుంచి ఏకాంత సేవ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *