శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం, దర్శన సమయాలు పెరిగినట్లు సమాచారం

ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.బుధవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు వేచి ఉన్న కంపార్ట్‌మెంట్లు….టోకెన్ లేని భక్తలు స్వామివారిని దర్శించుకునేందుకు ఎంత సమయం పడుతుంది అనే అంశాల గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇకపోతే మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. మంగళవారం వారం 64,065 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,250 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.57కోట్లుగా టీటీడీ ప్రకటించింది. మరోవైపు టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 08 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. మరోవైపు టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శించుకునేందుకు 10 గంటల సమయం పడుతుంది. ఇకపోతే నిన్న(28-10-2025)న 64,065 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.25,250మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.ఇకపోతే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.57 కోట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ్టి సేవలు ఇలా ఉన్నాయి. తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 3 గంటల వరకు సుప్రభాత సేవ…3.30 గంటల నుంచి 4 గంటల వరకు తోమల సేవ ఉంటుంది. అలాగే 4 గంటల నుంచి 4.15 వరకు కొలువు మరియు పంచాంగ శ్రవణం, బంగారు వాకిలి(ఏకాంతం)సేవ ఉంటుంది. ఉదయం 4.15 నుంచి 5 గంటల వరకు తొలి అర్చన…సహశ్రనామ అర్చన(ఏకాంతం) సేవ ఉంటుంది. అలాగే ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు సహశ్రకలశ అభిషేకం,అర్చన మరియు సేవ ఉంటుంది. ఉదయం9.30గంటల నుంచి రాత్రి 19 గంటల వరకు దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఉంజల్ సేవలు ఉంటుంది. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు సహశ్ర దీపాలంకరణ సేవ ఉంటుంది.  రాత్రి 8 గంటలకు కైంకర్యం( ఏకాంతం) సేవ: సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శుద్ధి, రాత్రి పూట కైంకర్యం(ఏకాంతం) సేవ ఉంటుంది. అనంతరం 8 గంటల నుంచి అర్థరాత్రి 1 వరకు దర్శనం ఉంటుంది. అర్ధరాత్రి 1నుంచి 1.30 నుంచి శుద్ధి మరియు ఏకాంత సేవకు ఏర్పాట్లు ఉంటుంది. అనంతరం 1.30 నుంచి ఏకాంత సేవ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *