జనం న్యూస్ :ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం ప్రజా రవాణాకు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం. ఈ సొరంగం ద్వారా 7 గంటల ప్రయాణాన్ని ఇప్పుడు 20 నిమిషాల్లోనే పూర్తి చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.…
జనం న్యూస్ : నాగాలాండ్లోని దిమాపూర్ రైల్వే స్టేషన్ నుండి ఒక షాకింగ్ దృశ్యం బయటపడింది. పట్టాల వెంట డ్యూటీ చేస్తున్న రైల్వే సిబ్బందిని అర్థరాత్రి భారీ శబ్ధాలు కలవరపెట్టాయి. ఆ శబ్ధాలు ఏంటి..? ఎక్కడి నుంచి వస్తున్నాయని రైల్వే సిబ్బంది ఆరా…
జనం న్యూస్ : చైనాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు పిల్లి ప్రమాదవశాత్తు రన్నింగ్లో ఉన్న వాషింగ్ మెషీన్ డ్రమ్లో పడింది.. బయటకు రాలేక అలాగే, కొన్ని నిమిషాలపాటు మెషీన్లోనే బట్టలతో పాటుగా తిరిగింది. డిసెంబర్ 5న తూర్పు చైనాలోని…
జనం న్యూస్ : రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలోనే ఈ యుద్ధంలో 25,000 మంది…
జనం న్యూస్ : సాధారణంగా మనం జూలో సింహం ఉన్న బోను దగ్గరికి వెళ్లినప్పుడు అది చూసే చూపు మనల్ని మింగేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. కొందరిని ఆ చూపే భయంతో వణికేలా చేస్తుంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూ నుంచి పారిపోయింది ఓ…
జనం న్యూస్:భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. ఇక టి20 సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్.. టి20 సిరీస్ నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంలో ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది…
జనం న్యూస్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన ఒక ఫైటర్ జెట్, ఒక హెలికాప్టర్ అర్థగంట వ్యవధిలో కుప్పకూలాయి. యూఎస్ఎస్ నిమిట్జ్ నౌక నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదాలు జరిగాయి. హెలికాప్టర్లోని ముగ్గురు, ఫైటర్ జెట్లోని ఇద్దరు పైలట్లను…
జనం న్యూస్ : సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడగా ఆరు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ రద్దు కాగా.. 13 పాయింట్లతో…
జనం న్యూస్ : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఉద్యోగులకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా 30వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. అయితే, తాజా తొలగింపులు కంపెనీ…
జనం న్యూస్ : తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణతోపాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి.…