జనం న్యూస్ : ద్రాక్షారామం శైవక్షేత్రంలో కోనేటి శివలింగం ధ్వంసంపై విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో అర్చకుడిపై కోపంతోనే కపాలేశ్వరస్వామి శివలింగాన్ని అతను ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు.పోలీసుల తోటపేటకి చెందిన 38 ఏళ్ల…
జనం న్యూస్ :మనకు నిత్యం ఇంటిదగ్గర పిల్లులు అనేకం కనబడుతూ ఉంటాయి. వాటిలో తెల్లవి, నల్ల పిల్లులు అనేకం ఉంటాయి. కానీ, అటవీ ప్రాంతంలో మాత్రమే ఉండే పునుగుపిల్లి చాలా అరుదైనది. దీని నుంచి వచ్చే తైలం స్వయంగా శ్రీవారి సన్నిధిలో…
జనం న్యూస్ :ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెద్దపులి స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. రాజసం ఉట్టిపడేలా పెద్దపులి నీటిలో వెళ్తున్న దృశ్యాలు ఔరా…
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా…
జనం న్యూస్ :ఏపీలో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సీఎం అమరావతి, ఏపీ డెవలప్మెంట్ చూసుకుంటుంటే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ గ్రామాల అభివృద్ధి, రోడ్లు, తాగునీటి సమస్యలు, కరెంట్ సమస్యలు అన్ని చూసుకుంటూ ప్రజల్లోకి…
జనం న్యూస్ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్న భారతి సిమెంట్స్కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కపడ జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో ఆ సంస్ధకు చట్టవిరుద్దంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లిజుల…
జనం న్యూస్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడుతూ తన ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకోవాలని…
జనం న్యూస్ : రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు- మారేడుమిల్లి…
జనం న్యూస్: అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారత దేశ తొలి హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి…
జనం న్యూస్ : అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని,…