• December 31, 2025
  • 103 views
శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు… నిందితుడి ఉద్దేశ్యం ఇదే!

జనం న్యూస్ : ద్రాక్షారామం శైవక్షేత్రంలో కోనేటి శివలింగం ధ్వంసంపై విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.  పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో అర్చకుడిపై కోపంతోనే కపాలేశ్వరస్వామి శివలింగాన్ని అతను ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు.పోలీసుల తోటపేటకి చెందిన 38 ఏళ్ల…

  • December 26, 2025
  • 55 views
“ఇంత చిన్నదైనా ఎంతో ప్రత్యేకం!” – పునుగుపిల్లి కథ

జనం న్యూస్ :మనకు నిత్యం ఇంటిదగ్గర పిల్లులు అనేకం కనబడుతూ ఉంటాయి. వాటిలో తెల్లవి, నల్ల పిల్లులు అనేకం ఉంటాయి. కానీ, అటవీ ప్రాంతంలో మాత్రమే ఉండే పునుగుపిల్లి చాలా అరుదైనది. దీని నుంచి వచ్చే తైలం స్వయంగా శ్రీవారి సన్నిధిలో…

  • December 26, 2025
  • 58 views
శ్రీశైలం అడవుల్లో హల్‌చల్… నీటిలోకి దూకిన పెద్దపులి!

జనం న్యూస్ :ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. రాజసం ఉట్టిపడేలా పెద్దపులి నీటిలో వెళ్తున్న దృశ్యాలు ఔరా…

  • December 20, 2025
  • 38 views
“గడ్కరీతో చంద్రబాబు భేటీ: అమరావతి అభివృద్ధికి కీలక ఒప్పందాలు”

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా…

  • December 17, 2025
  • 39 views
సీఎం ఆదేశాలపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్

జనం న్యూస్ :ఏపీలో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సీఎం అమరావతి, ఏపీ డెవలప్మెంట్ చూసుకుంటుంటే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ గ్రామాల అభివృద్ధి, రోడ్లు, తాగునీటి సమస్యలు, కరెంట్ సమస్యలు అన్ని చూసుకుంటూ ప్రజల్లోకి…

  • December 17, 2025
  • 45 views
భారతి సిమెంట్స్‌పై సంచలన నోటీసులు! 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి – ప్రభుత్వం ఆదేశం

జనం న్యూస్ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కపడ జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో ఆ సంస్ధకు చట్టవిరుద్దంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లిజుల…

  • December 12, 2025
  • 39 views
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయం – చర్యల కోసం పిటిషన్ దాఖలు

జనం న్యూస్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడుతూ తన ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని…

  • December 12, 2025
  • 45 views
ఆంధ్రప్రదేశ్‌లో భయానక రోడ్డు దుర్ఘటన — బస్సు లోయలో పడింది, మరణించిన వారి సంఖ్యపై గందరగోళం!

జనం న్యూస్ : రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు- మారేడుమిల్లి…

  • October 31, 2025
  • 25 views
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పించిన టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు

జనం న్యూస్: అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారత దేశ తొలి హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి…

  • October 31, 2025
  • 26 views
ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే రూ.15 లక్షల జరిమానా

జనం న్యూస్ : అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని,…