జనం న్యూస్ : అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు…
జనం న్యూస్: ఈ క్రమంలో అతని బైక్ అలాగే హైవే మీద అడ్డంగా పడిపోయింది. ఆ తర్వాత.. అడ్డంగా పడిన ఆ బైకును తప్పించుకుంటూనే మరో 19 వాహనాలు ఆ మార్గంలో వెళ్లాయని, ఆ తర్వాత వీ.కావేరీ ట్రావెట్ బస్సు వచ్చినట్లు పోలీసులు…
జనం న్యూస్ : ఉభయ గోదావరి జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా వెళ్లిన విధానం నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.ప్రధానంగా ఈసారి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల సైతం కీలక పాత్ర వహించారు. ఇది…
జనం న్యూస్ : మొంథా సైక్లోన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. బాధిత మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం, సాధారణ కుటుంబాలకు 25 కేజీలు, ఒక కిలో పప్పు, లీటర్ నూనె,…
జనం న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.బుధవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు వేచి ఉన్న కంపార్ట్మెంట్లు….టోకెన్…
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనం పొందలేకపోతున్న రైతులకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నప్పటికీ…
జనం న్యూస్: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటునకు కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పై మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కొత్త…
*ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: ప్రకాశం పోలీసులు. జనం న్యూస్ : అక్టోబర్ 28 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్). ప్రకాశం జిల్లా ఎస్పీ “హర్షవర్ధన్ రాజు” ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్…
జనం న్యూస్ : మొంథా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కాకినాడ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన సర్వీసు రద్దు కావడంతో.. మాజీ సీఎం జగన్…
జనం న్యూస్ :కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై 19మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది.…