• October 28, 2025
  • 15 views
తిరుమలలో రికార్డు కలెక్షన్! 24 గంటల్లో హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు!

జనం న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు…

  • October 28, 2025
  • 23 views
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం — ఎదురెదురుగా ఢీకొన్న రెండు RTC బస్సులు!

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాల బారిన పడుతుంటం ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య…

  • October 28, 2025
  • 17 views
ముంచుకొస్తున్న తుఫాన్.. తీర ప్రాంతాల్లో అత్యవసర అలర్ట్ ప్రకటించిన అధికారులు

జనం న్యూస్ : మొంథా…తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీవైపు దూసుకొస్తోంది. తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలూ…బీ అలర్ట్‌! ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో…

  • October 27, 2025
  • 23 views
ఫిల్మ్ బ్రేకింగ్: దిల్ రాజు నుంచి మరో సెన్సేషన్ – కుర్ర హీరోతో బిగ్ బడ్జెట్ మూవీ రెడీ!

జనం న్యూస్ : Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. హీరో ఎవరైనా సరే, డైరెక్టర్ ఎవరైనా సానే…

  • October 27, 2025
  • 15 views
ఉద్దాల మహోత్సవానికి ముస్తాబైన పేదల తిరుపతి అయినా కురుమతి రాయుడు

జనం న్యూస్ అక్టోబర్ 27 పెబ్బేరు : చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామమైన ప్రతి సంవత్సరం ఘనంగా వైభవంగా జరుపుకునే కురుమూర్తి కురుమతి రాయిని ఉద్దాల మహోత్సవం ఈ నెల 28 తారీఖున కురుమతి రాయిని జాతర మొదలవుతుంది ఇట్టి…

  • October 27, 2025
  • 12 views
గుంతలు గుంతలుగా మారిన పెబ్బేరు కర్నూలు రోడ్ రహదారి

ప్రమాద భరితంగా మారిన పెబ్బేరు నుండి కర్నూలు వెళ్లే మెయిన్ రహదారి జనం న్యూస్ పెబ్బేర్ అక్టోబర్ 27 : పెబ్బేరు మీదుగా కర్నూలుకు వెళ్లే మెయిన్ రహదారి గుంతల గుంతలుగా మారి చాలా ప్రమాదకరంగా మారింది దీనికి ఈ ప్రాంత…

  • October 27, 2025
  • 13 views
తాజా నిర్ణయం: పత్తి విక్రయం కోసం రైతులు ఈ యాప్ వాడాలి – అధికారుల హెచ్చరిక!

జనం న్యూస్ : భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 29 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తోంది. అయితే సీసీఐకి పత్తి అమ్మాలనుకునే రైతులు ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌లో స్లాట్ బుక్…

  • October 27, 2025
  • 13 views
మహిళా సంఘాల అభివృద్ధికి నూతన పథకం – తక్కువ వడ్డీతో రుణ సదుపాయం

జనం న్యూస్ : Ap Dwcra Women Ntr Vidya Lakshmi Scheme 2025 Rs 1 Lakh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ‘ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి’ పథకాలను త్వరలో ప్రవేశపెడుతోంది. పిల్లల చదువులు, ఆడబిడ్డల…

  • October 27, 2025
  • 18 views
భారత అంతరిక్షంలో కొత్త చరిత్ర రాయబోతోంది ఇస్రో – బాహుబలి 2.0 రాకెట్ రెడీ!

జనం న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న ఎల్విఎం 3 ఎం5 (LVM3 -M5)అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా సిఎంఎస్ 03…

  • October 25, 2025
  • 11 views
రాష్ట్రంలో సెన్సేషన్ స్కీం: ప్రతి పేద కుటుంబానికి రూ.2.5 లక్షలు – ప్రభుత్వం నూతన నిర్ణయం!

జనం న్యూస్: Andhra Pradesh Pmay Rs 2.5 Lakhs: ఆంధ్రప్రదేశ్‌లో పేదల గృహనిర్మాణానికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోవడానికి మరో అవకాశం కల్పించారు. అవగాహన లేక గతంలో…