జనం న్యూస్ : చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో జరిగిన ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. Kurnool Bus Accident: కర్నూలు శివార్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విచారణలో కీలకమైన…
జనం న్యూస్ : Andhra Pradesh Cyclone Montha Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారే ప్రమాదం ఉంది. రాబోయే నాలుగు రోజులు ఏపీకి చాలా కీలకం. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం…
జనం న్యూస్: అక్టోబర్ 24 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్) ఈరోజు ఒంగోలులోని ప్రకాశం భవన్ లో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు జిల్లా కలెక్టర్ పి రాజాబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వెలుగొండ ప్రాజెక్టు…
జనం న్యూస్ : అక్టోబర్ 24 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్)ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తాజా సమాచారం ప్రకారం 11 మంది మృతదేహాలను ఇప్పటి…