జనం న్యూస్ : ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. మరికొంతమంది వెర్రి వేషాలు వేస్తూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి రీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…
జనం న్యూస్ : ఎగ్జామ్ రాసేందుకు బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురై లారీ చక్రాల కింద పడి అక్కడిక్కడే ఓ యువతి ప్రాణాలు కోల్పోయిప ఘటన హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్కు చెందిన…
జనం న్యూస్ : ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో వెలుగు చూసిన ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించింది. 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్.. 2016లో…
జనం న్యూస్ :మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా బఫర్ జోన్ మ్యాన్ ఈటర్లకు అడ్డాగా మారుతోంది. తాజాగా ఒకే రోజు గంటల వ్యవధిలో మ్యాన్ ఈటర్ ఇద్దరు వలస కూలీలను బలి తీసుకుంది. వలస కూలీలు, వ్యవసాయ కూలీలు, పత్తి రైతులు,…
జనం న్యూస్ :బెంగళూరులో కొత్త పెళ్లైన జంట వేర్వేరే చోట్ల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారి తీసింది. హనీమూన్ ట్రిప్ సందర్భంగా భర్తతో గొడవపడి నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు…
జనం న్యూస్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో కరెంట్ షాక్ కలకలం రేపింది. ఊరు ఊరంతటికీ ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో హరిలాల్ అనే యువకుడు మృతి చెందాడు. ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్…
జనం న్యూస్ : కలికాలం పరాకాష్టకు చేరింది. ఆస్తి కోసం, డబ్బు కోసం రక్త సంబంధాలను కూడా మర్చిపోయి మనుషులు మృగాల్లా మారుతున్నారు. బీమా డబ్బు, ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఇద్దరు కొడుకులు కన్నతండ్రిని పాముతో కరిపించి అత్యంత దారుణంగా హత్య చేసిన…
జనం న్యూస్ : అస్సాం రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్, జమునముఖ్ సమీపంలోని సనారోజా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రైలుకు…
జనం న్యూస్ :హైదరాబాద్లో కారు బీభత్సం సృష్టించింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న (మంగళవారం) రాత్రి దుర్గానగర్ చౌరస్తాలో వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఓ దుకాణంలో ముగ్గురు…
జనం న్యూస్ : మద్యం మత్తులో కొంతమంది మనుషులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు..వావీరసలు లేకుండా మనం మనుషులం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇది తప్పు అని అడ్డుకున్న వాళ్ళపై దాడులు చేస్తూ.. వారిని చంపడానికి సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి సంఘటనే…