జనం న్యూస్ : రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు- మారేడుమిల్లి…
జనం న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో విషాదం చోటచేసుకుంది. ఈ నెల 6న జరిగిన ఫ్రిజ్ పేలి తల్లీకొడుకు మరణించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడగా.. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.…
జనం న్యూస్ : స్నేహితులు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఓ డాక్టర్ మానసిక ఆవేదనకు గురయ్యడు. ఎన్నిసార్లు అడిగినా స్నేహితుల నుంచి సరైన స్పందన రాలేదు. అప్పులు మరింత పెరిగిపోయాయి.. చివరకు అప్పులు తీర్చలేమన్న బాధతో.. ఇంజక్షన్లు చేసుకుని.. డాక్టర్…
జనం న్యూస్: వెంట వెంటనే ప్రమాదాలు.. ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు బంధువులు.. కుటుంబసభ్యులు చనిపోతే.. అంత్యక్రియలు వెళ్లి వస్తున్న అదే కుటుంబానికి చెందిన వారు మరోసారి రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది..…
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాల బారిన పడుతుంటం ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య…
జనం న్యూస్ : జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వరియాలతో నిండిన బస్సు, గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ఢీకొనడంతో 18 మంది దుర్మరణం చెందారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన…
జనం న్యూస్: ఓ యువతి తన అపార్ట్మెంట్లో బొద్దింకను చంపేందుకు యత్నించి ఏకంగా అపార్టుమెంటే తగులబెట్టింది. అంతేనా సదరు యువతి ప్రయోగం వల్ల బొద్దింగ చచ్చిందో లేదోగానీ ఆమె పక్కింట్లో ఒకరు మరణించగా.. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విచిత్ర ఘటన…