జనం న్యూస్ : భారత్కు పెనుముప్పు పొంచి ఉందా? అమెరికా చేసిన పొరపాటు భారతీయులకు శాపంగా మారనుందా? హిమాలయాల్లో నుంచి ఊహించని ప్రమాదం ముంచుకొస్తుందా? అంటే ఇటీవల వెలువడుతున్న వార్తలు అవుననే అంటున్నాయి. హిమాలయాల్లోని నందా దేవి కొండల్లో కూరుకుపోయిన ప్రచ్ఛన్న యుద్ధ…
జనం న్యూస్ : మహారాష్ట్రలో వెలుగు చూసిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దానికి కారణం భయం, విస్మయం రెండింటినీ ప్రేరేపించే ఒక దృశ్యం. పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకా ప్రాంతంలో చిరుతపులి –…
జనం న్యూస్ : దట్టమైన పొగమంచు అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా ఈ ఫాగ్ వల్ల ఎక్స్ప్రెస్ హైవేలపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో బస్సులు వరుసగా ఒకదాని వెంట మరోటి ఢీకొట్టాయి. దీంతో ఒక్కసారిగా మంటలు…
జనం న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ ఆయన్ను వరించింది. మంగళవారం అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదేశ…
జనం న్యూస్ : ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒంటిరిగా కనిపిస్తే చాలు మీదపడి కరిచేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డును కుక్క కరిచిన…
జనం న్యూస్ : ఒక ప్రముఖ వాచ్ బ్రాండ్ ప్రస్తుతం మార్కెట్లోకి రిలీజ్ చేసిన ఒక వాచ్ డిజైన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆ కంపెనీ ఆ వాచ్ను ఆపరేషన్ సిందూర్ పేరుతో డిజైన్ చేయడమే…
జనం న్యూస్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,…
జనం న్యూస్ : తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ ఇటీవల పార్టీని ఏర్పాటు చేసిన నటుడు విజయ్ మరింత స్పీడ్ పెంచారు. పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో…
జనం న్యూస్ : వంట గదిలో ఉండే రెండు పదార్థాలు.. ఇదరు భార్యభర్తలు విడిపోవడానికి కారణమయ్యాయంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే ఎందుకుంటే.. ఇది గుజరాత్ రాష్ట్రంలో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ రెండు పదార్థాలప కోసం వంట గదిలో మొదలైన…
జనం న్యూస్ : భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సర్వీస్ సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంతో దేశంలో ఏవియేషన్ సెక్టార్ మొత్తం అస్థవ్యస్థమైంది. ఇండిగో సంక్షోభంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానయాన సంస్థ తీరుపై అటు ప్రభుత్వం, ఇటు ప్రయాణికులు…