జనం న్యూస్ : సోషల్ మీడియా ప్రపంచంలో మనం ప్రతిరోజూ అద్భుతమైన విషయాలను చూస్తుంటాము. చాలా సార్లు ప్రజలను ఆశ్చర్యపరిచే, వారిని కొత్త స్థాయిలకు తీసుకెళ్లే వీడియోలు బయటకు వస్తాయి. ఇటీవల, అలాంటి ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇది ఇంటర్నెట్లో తుఫాను…
జనం న్యూస్: డిజిటల్ యుగంలో మనశ్శాంతి తగ్గిపోతున్న తరుణంలో, BAPS స్వామినారాయణ సంస్థ ప్రారంభించిన ‘మిషన్ రాజీపో’ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం ద్వారా సంస్కారాన్ని నాటుతోంది. మహంత్ స్వామి మహారాజ్ ప్రేరణతో 40 వేల మంది పిల్లలు సంస్కృత శ్లోకాలను కంఠస్థం చేసి, ఆధ్యాత్మికతతో…
జనం న్యూస్: భారతదేశం ప్రపంచానికి వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందింది. కానీ, ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. బంగారం, వెండితో పాటు, భారతీయ ఆవు పేడకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఏంటి వింటే షాకింగ్గా ఉంది…
జనం న్యూస్ : HAL, రష్యా UAC మధ్య జరిగిన ఒప్పందంతో భారతదేశంలో తొలిసారిగా పూర్తి స్థాయి ప్రయాణీకుల విమానం SJ-100 ఉత్పత్తి కానుంది. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ వైపు ఒక ముఖ్యమైన అడుగు. ఈ విమానాలు ఉడాన్ పథకం కింద ప్రాంతీయ…
జనం న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి 11.30 నుంచి 12:30 గంటల సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సమీపంలో తీరం దాటినట్లు…
జనం న్యూస్ : మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో ఓటమి తర్వాత టీమిండియా ఇప్పుడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియాతో పోరాడబోతుంది. అక్టోబర్ 29న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టీ20ఐ జట్టు కెప్టెన్ సూర్యకుమార్…
జనం న్యూస్ : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తేనుంది. ఈ…
జనంన్యూస్ : శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులో పనిచేస్తున్న సమయంలో.. బంగారు పూతతో ఉన్న ద్వారపాలక…