జనం న్యూస్ : ఎగ్జామ్ రాసేందుకు బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురై లారీ చక్రాల కింద పడి అక్కడిక్కడే ఓ యువతి ప్రాణాలు కోల్పోయిప ఘటన హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్కు చెందిన…
జనం న్యూస్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో కరెంట్ షాక్ కలకలం రేపింది. ఊరు ఊరంతటికీ ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో హరిలాల్ అనే యువకుడు మృతి చెందాడు. ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్…
జనం న్యూస్ డిసెంబర్ 18 :రామాంత పురం గ్రామం లో జరిగినా స్థానిక సంస్థ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తరపునా వార్డ్ మెంబర్ శ్రీవాణి మరియు ఉపసర్పంచ్ యం, జయలక్ష్మి గెలుపొంది దేవరకద్ర ఎమ్మేల్యే జి.మధుసూదన్ రెడ్డి గారి సూచన…
జనం న్యూస్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్వయానా మామ సూదిని పద్మారెడ్డి మెడికల్ క్లెయిమ్ను నివా బూపా బీమా కంపెనీ తిరస్కరించింది. దీంతో ఆయన హైదరాబాద్లోని వినియోగదారుల కమిషన్లో దీనిపై కంప్లయింట్ దాఖలు చేశారు. సూదిని పద్మారెడ్డి హైదరాబాద్, బంజారాహిల్స్లోని రోడ్…
జనం న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేంద్రంలో ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో.. మావోయిస్టు…
జనం న్యూస్ :హైదరాబాద్లో కారు బీభత్సం సృష్టించింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న (మంగళవారం) రాత్రి దుర్గానగర్ చౌరస్తాలో వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఓ దుకాణంలో ముగ్గురు…
జనం న్యూస్ : మద్యం మత్తులో కొంతమంది మనుషులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు..వావీరసలు లేకుండా మనం మనుషులం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇది తప్పు అని అడ్డుకున్న వాళ్ళపై దాడులు చేస్తూ.. వారిని చంపడానికి సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి సంఘటనే…
జనం న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో విషాదం చోటచేసుకుంది. ఈ నెల 6న జరిగిన ఫ్రిజ్ పేలి తల్లీకొడుకు మరణించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడగా.. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.…
డేట్:-27.11.2025స్థలం:**వనపర్తి నందిహిల్స్* జనం న్యూస్ నవంబర్ 27(పెబ్బేరు) ఈరోజు *వనపర్తి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ తుడి మెగా రెడ్డి* గారి నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న అయ్యవారిపల్లి కాంగ్రెస్ నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొని *ఎమ్మెల్యే* గారికి శుభాకాంక్షలు…
జనం న్యూస్ (నవంబర్ 15) పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, PACS చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెబ్బేరు మార్కెట్ యార్డ్ నందు,రాంపూర్ లో పిఎసిఎస్&మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే…