• November 12, 2025
  • 12 views
స్వచ్ పంబ స్వచ్ఛ శబరిమల.శబరిమల మనోజ్ తాంత్రి,కొత్తకోట శివానంద స్వామి

*పంబా నది పవిత్రమైన పుణ్య నది. పంబానదిని, శబరిమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత జనం న్యూస్ నవంబర్ 12 పెబ్బేర్ శ్రీ కొత్తకోట శివానంద స్వాముల వారు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా దేశ నలుమూలల…

  • November 10, 2025
  • 11 views
అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు

ఆయన మరణం తెలంగాణ కలానికి తీరని లోటు జనం న్యూస్ నవంబర్ 10(పెబ్బేరు )తెలంగాణ రాష్ట్ర కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అందెశ్రీ గారి మరణం తెలంగాణ కు తీరని లోటు అని. పేర్కొన్నారు.ఆయన ఆకస్మిక మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని,తెలంగాణ…

  • November 5, 2025
  • 13 views
కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీచుపల్లి దేవస్థానంలో ఇవాళ అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి పూజా పునస్కారాలు జరుగుతున్నాయి

జనం న్యూస్ నవంబర్ 5 పెబ్బేరు :కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీచుపల్లి దేవస్థానంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు కార్తీక మాసం సందర్భంగా పూజా పునస్కారాలు సమర్పించడం జరిగింది . ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

  • November 3, 2025
  • 14 views
బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ మృతి చెందిన డ్రైవర్ తో పాటు మృతి చెందిన 17 మంది ప్రయాణికులు క్షతగాత్రులను జెసిబి సహాయంతో తీస్తున్న సిబ్బంది

జనం న్యూస్ పెబ్బేరు(నవంబర్ 03)రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదం.. అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్..నుజ్జునుజ్జయిన ఆర్టీసీ బస్సు ..సహాయక చర్యలు చేస్తుండగా గాయపడిన పోలీస్ అధికారి..ప్రస్తుతానికి 17 మంది ప్రయాణికులు, డ్రైవర్…

  • October 29, 2025
  • 11 views
కేబినెట్‌లో చేరిన అజారుద్దీన్: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో కొత్త పరిణామం

జనం న్యూస్:తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. ఈనెల 31న తెలంగాణ కేబినెట్ ను విస్తరించనున్నారు. అజారుద్దీన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా నామినేట్ అయిన అజారుద్దీన్ ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే, ఈ లోపు మంత్రిగా ప్రమాణం చేయించాలని…

  • October 29, 2025
  • 19 views
వర్షం కరుణా? కోపమా? హైదరాబాద్‌ రోడ్లు నదుల్లా మారాయి!

జనం న్యూస్: మోంతా తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు నీటమునిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తెలంగాణలో అనేక జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండగా, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

  • October 29, 2025
  • 7 views
ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది… రేవంత్ రెడ్డి కీలక భేటీతో కొత్త ఎత్తుగడ!

జనం న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించడమే కాకుండా వాటిని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నవీన్ యాదవ్ గెలుపు కోసం పలువురు…

  • October 29, 2025
  • 9 views
వర్షాల తీవ్రత పెరగడంతో విద్యార్థుల రక్షణకై సెలవు ప్రకటించిన అధికారులు!

జనం న్యూస్ :ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుపాను మంగళవారం రాత్రి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటిన తరువాత బుధవారం ఉదయానికి తుపానుగా.. సాయంత్రంకు వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.…

  • October 28, 2025
  • 46 views
హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కేసీఆర్

జనం న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా.. మాజీ సీఎం, బీఆర్ఎస్…

  • October 28, 2025
  • 15 views
విద్యాలయం అని నమ్మి పంపారు.. కానీ అక్కడే నరకం — అటెండర్ దుర్మార్గం!

జనం న్యూస్: కంటికి రెప్పలాగా చూసుకుంటూ.. బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగే కామాంధుడు అయ్యాడు.. కూతురు వయస్సు ఉన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంవత్సర కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నాడు. విషయం తెలిసిన తరువాత పోలీసులు కేసు నమోదు…