జనం న్యూస్ : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని కర్జీ వీధికి చెందిన ముత్తిరెడ్డి వాణి(19) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య పెళ్లి కూతురుగా ఇపుడు ఆమె వార్తల్లోకి ఎక్కింది. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట…
జనం న్యూస్ :ములుగు జిల్లాలో మహిళా దొంగల గ్యాంగ్ రెచ్చిపోయింది. . ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి వెళ్లిన మహిళలు సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు దోచేశారు. సీసీ…
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా…
జనం న్యూస్ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్న భారతి సిమెంట్స్కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కపడ జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో ఆ సంస్ధకు చట్టవిరుద్దంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లిజుల…
జనం న్యూస్ : రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలోనే ఈ యుద్ధంలో 25,000 మంది…
జనం న్యూస్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,…
జనం న్యూస్ : Reliance Jio : జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. డేటా సంచలనం రిలయన్స్ జియో సామాన్యులకు ఇంటర్నెట్ యూజర్ల కోసం సరికొత్త డివైజ్ ప్రవేశపెట్టింది. చిన్న, మధ్య తరహా వ్యాపారాల (SMEs) కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్…
జనం న్యూస్:బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందిపడతారు. అలాంటి వారికి విగ్గుల కోసం ఒడిశాలోని భువనేశ్వర్కి చెందిన హరప్రియ నాయక్ తన జుట్టును దానం చేసి శభాష్ అనిపించుకుంది. క్యాన్సర్ రోగుల కోసం ఒడిశాలో కురులు దానం చేసిన కేశదాతగా హరప్రియ నిలిచింది.…
జనం న్యూస్ :పెళ్లికి కొన్ని రోజుల ముందు దుబాయ్ నుంచి పెళ్లికుమారుడు వచ్చాడు. ఇరుకుటుంబాల వారు సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహానికి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 23న అమ్మాయి కుటుంబం జాగరన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో…
జనం న్యూస్ : ఈ చెట్టు లేని ఊరు ఉండదు, కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది. పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ నివారిణిగా పేరు ఉంది. ఇంటి ఎదుట ఈ చెట్టు ఉంటే.. డాక్టర్ ఉన్నట్టుగా భావిస్తుంటారు.…