జియో ప్లాన్ బంపర్ ఆఫర్: 35GB డేటా రూ. 299తో, JioFi డివైజ్ కూడా ఫ్రీ

జనం న్యూస్ : Reliance Jio : జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. డేటా సంచలనం రిలయన్స్ జియో సామాన్యులకు ఇంటర్నెట్ యూజర్ల కోసం సరికొత్త డివైజ్ ప్రవేశపెట్టింది. చిన్న, మధ్య తరహా వ్యాపారాల (SMEs) కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ ప్రారంభించింది. జియో ఈ ప్లాన్‌కు కార్పొరేట్ జియోఫై (JioFi) అని పేరు పెట్టింది. జియో ఈ ప్లాన్ నెలకు కేవలం రూ. 299 నుంచి ప్రారంభమవుతుంది. జియోఫై డివైజ్ ఉచితంగా (Reliance Jio) పొందవచ్చు. […]

Continue Reading

ఒడిశాలో హరప్రియ: క్యాన్సర్ రోగుల కోసం చేపట్టిన సహాయ కార్యక్రమం

జనం న్యూస్:బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందిపడతారు. అలాంటి వారికి విగ్గుల కోసం ఒడిశాలోని భువనేశ్వర్‌కి చెందిన హరప్రియ నాయక్ తన జుట్టును దానం చేసి శభాష్ అనిపించుకుంది. క్యాన్సర్ రోగుల కోసం ఒడిశాలో కురులు దానం చేసిన కేశదాతగా హరప్రియ నిలిచింది. క్యాన్సర్​ రోగులలో ముఖ్యంగా నిరుపేద మహిళల్లో తిరిగి ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు హరప్రియ పనిచేస్తుంది. క్యాన్సర్ రోగుల కోసం జుట్టును సేకరించి, ఆ కురులతో విగ్గులు తయారు చేసే బాధ్యతను కూడా తీసుకుంది. ఆమె […]

Continue Reading

వివాహ వేడుక ముందు ఇంట్లో విషాదం – కన్నీళ్లు పెట్టిన కుటుంబసభ్యులు

జనం న్యూస్ :పెళ్లికి కొన్ని రోజుల ముందు దుబాయ్‌​ నుంచి పెళ్లికుమారుడు వచ్చాడు. ఇరుకుటుంబాల వారు సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహానికి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 23న అమ్మాయి కుటుంబం జాగరన్​ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పెళ్లి కూతురు చాలా ఉత్సాహంగా భాంగ్రా డాన్స్ చేసింది. ఎంతో చక్కగా గిద్ద ప్రదర్శించింది. అంతేకాదు తన కుటుంబ సభ్యులతోనూ డాన్స్ చేయించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి ముక్కు నుంచి […]

Continue Reading

వేప చెట్లలో అంతు చిక్కని వ్యాధి – పలు ప్రాంతాల్లో కొమ్మలు ఎండిపోవడం ఆందోళన కలిగిస్తోంది

జనం న్యూస్ : ఈ చెట్టు లేని ఊరు ఉండదు, కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది. పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ నివారిణిగా పేరు ఉంది. ఇంటి ఎదుట ఈ చెట్టు ఉంటే.. డాక్టర్ ఉన్నట్టుగా భావిస్తుంటారు. ఔషధాల గనిగా వ్యవహరించే ఈ చెట్టుకు ఆపదొచ్చింది. ఈ చెట్టు లేని ఊరు ఉండదు, కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది. పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ నివారిణిగా పేరు […]

Continue Reading

వ్యాయామం చేస్తూ యువకుడు కంటి చూపు కోల్పోయాడు – కారణం వింటే షాక్ అవుతారు!

జనం న్యూస్:జిమ్‌ చేస్తూ 27ఏళ్ల యువకుడు కంటి చూపు కోల్పోయాడు..ఈ విషయాన్ని ప్రముఖ డాక్టర్‌ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టా వేదికగా ప్రజలకు షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా జిమ్‌కి వెళ్లే వాళ్లందరికీ కీలక సూచనలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదో హెచ్చరిక అనుకోవాలి. ఎందుకంటే.. నిన్నమొన్నటి వరకు జిమ్‌లో హార్ట్‌ ఎటాక్‌ మరణాలు చూశాం.. ఇప్పుడు కంటి చూపు పోవడం కలకలం రేపుతోంది.. ఇంతకీ అసలు విషయం ఏంటి..? డాక్టర్‌ చెప్పిన […]

Continue Reading

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కఠిన చర్యలు – తాగి డ్రైవ్ చేస్తే జైలు ఖాయం!

జనం న్యూస్:తాగి వాహనం నడిపివారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరులు సైతం ప్రాణాలు కోల్పోయేలా ఘటనలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు అన్నారు. కొద్దిరోజుల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘటననే ఉదాహరణగా చూపించారు హైదరాబాద్ పోలీసులు. శివశంకర్ అనే యువకుడు తాగి వాహనం నడిపి డివైడర్‌ను ఢీ కొట్టి తాను చనిపోవడమే కాకుండా మరో 19 మంది మరణానికి కారణమయ్యాడు. శివశంకర్‌ నడిపిన బైక్ రోడ్డు మీదే పడి ఉండటం ఆ తర్వాత అదే రూట్లో […]

Continue Reading

నేటి బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి — అక్టోబర్ 28కి భారీ తగ్గుదల!

జనం న్యూస్ : బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గింది. అక్టోబర్ 28వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,180 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,500 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,47,000 పలికింది. పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులే అని నిపుణులు పేర్కొంటున్నారు. […]

Continue Reading

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్! BSNL నుంచి చీపెస్ట్ ప్లాన్ – కాల్స్, డేటా, సిమ్ కూడా ఫ్రీ!

జనం న్యూస్ :  BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా కింద వినియోగదారులు మొదటి నెల కేవలం రూ. 1కే బీఎస్ఎన్ఎల్ 4G సర్వీసును పొందవచ్చు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, 2025 వరకు ఈ పండుగ ప్లాన్‌ అందుబాటులో ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజువారీ 2GB డేటా, ఫ్రీ సిమ్ కార్డ్ ఉన్నాయి. దేశంలోనే అత్యంత సరసమైన మొబైల్ ప్లాన్‌లలో (BSNL Cheapest Plan) […]

Continue Reading

8వ వేతన సంఘంపై కీలక పరిణామం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

జనం న్యూస్ :  8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అందించనుంది. అతి త్వరలో ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్రం సూచించింది. వచ్చే నెల నాటికి ప్రభుత్వం నోటిఫికేషన్ (8th Pay Commission)  జారీ చేయవచ్చునని భావిస్తున్నారు. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదాపు 10 […]

Continue Reading

తుఫాన్ షాక్: ఈ రూట్‌లో 43 రైళ్లు నిలిచిపోయాయి, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండండి

జనం న్యూస్ : Trains cancelled: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ వణికిస్తుంది. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల నేఫథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూడు రోజుల పాటు విశాఖ మీదుగా రాకపోకలు సాగిచే పలు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. […]

Continue Reading