జనం న్యూస్ : ఎవరైనా సరదాగా పొలానికి వెళ్లి పొలం గట్టుపై కూర్చుని పచ్చని పైర్లు చూస్తూ హాయిగా ప్రకృతి అందాలను వీక్షింస్తుండగా.. కొద్ది దూరంలో వారికి తెలియకుండా ఏదైనా క్రూర మృగం గమనిస్తూ వారి దగ్గరకు వచ్చిందనుకోండి.. ఒక్కసారి పరిస్థితిని ఊహించుకోండి.…
జనం న్యూస్ : భారత్కు పెనుముప్పు పొంచి ఉందా? అమెరికా చేసిన పొరపాటు భారతీయులకు శాపంగా మారనుందా? హిమాలయాల్లో నుంచి ఊహించని ప్రమాదం ముంచుకొస్తుందా? అంటే ఇటీవల వెలువడుతున్న వార్తలు అవుననే అంటున్నాయి. హిమాలయాల్లోని నందా దేవి కొండల్లో కూరుకుపోయిన ప్రచ్ఛన్న యుద్ధ…
జనం న్యూస్ : మహారాష్ట్రలో వెలుగు చూసిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దానికి కారణం భయం, విస్మయం రెండింటినీ ప్రేరేపించే ఒక దృశ్యం. పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకా ప్రాంతంలో చిరుతపులి –…
జనం న్యూస్ : ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒంటిరిగా కనిపిస్తే చాలు మీదపడి కరిచేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డును కుక్క కరిచిన…
జనం న్యూస్ : ఒక ప్రముఖ వాచ్ బ్రాండ్ ప్రస్తుతం మార్కెట్లోకి రిలీజ్ చేసిన ఒక వాచ్ డిజైన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆ కంపెనీ ఆ వాచ్ను ఆపరేషన్ సిందూర్ పేరుతో డిజైన్ చేయడమే…
జనం న్యూస్ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు పేటలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. పట్టణంలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ అనే వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఇంటి తాళాలు బద్దలుకొట్టి…
జనం న్యూస్ : తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ ఇటీవల పార్టీని ఏర్పాటు చేసిన నటుడు విజయ్ మరింత స్పీడ్ పెంచారు. పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో…
జనం న్యూస్ : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలా మంది తల్లిదండ్రులను తమ పిల్లను స్కూల్ దగ్గర కూడా దించలేకపోతున్నారు. దీంతో వాళ్లను ఆటో, లేదా వ్యాన్లో స్కూళ్లకు పంపుతున్నారు. కానీ ఆడ్రైవర్ పిల్లల్ని సరిగ్గా స్కూల్కు చేరుస్తున్నాడా? లేదా అనే…
జనం న్యూస్ : పాములు అనేవి ఎప్పటికీ మచ్చిక చేసుకోలేని జీవులు. ప్రపంచంలో కొంతమంది ప్రమాదకరమైన పాములను కూడా పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. వాటిని విడిచిపెట్టడానికి నిరాకరిస్తారు. కొందరు పాములను తరచుగా బోనులలో.. గాజు క్యాబినెట్లలో బంధిస్తారు. అవి తప్పించుకుని ఎవరికీ హాని…
జనం న్యూస్ : వంట గదిలో ఉండే రెండు పదార్థాలు.. ఇదరు భార్యభర్తలు విడిపోవడానికి కారణమయ్యాయంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే ఎందుకుంటే.. ఇది గుజరాత్ రాష్ట్రంలో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ రెండు పదార్థాలప కోసం వంట గదిలో మొదలైన…