నం న్యూస్ నవంబర్ 4 పెబ్బేరు తిరుమల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి శతకోటి కుంకుమార్చన సేవలో తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి సంబంధించిన శ్రీ కొత్తకోట శివానంద స్వామి గారు మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి…
జనం న్యూస్ : భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డాడు. ప్రాథమికంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రహస్యంగా మరో కంపెనీలో పని చేసి.. రాష్ట్ర నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.…
జనం న్యూస్ (అక్టోంబర్ 24 పెబ్బేరు :రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే ఎన్నో ఏళ్ల నాటి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ సొంత…
జనం న్యూస్: దీపావళి టపాసుల నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదాన్ని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే రోడ్డుపై భారీ షాట్స్ కాల్చగా, ఓ ఎలక్ట్రిక్ ఆటో తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. షాట్స్ పేలుడు ఆటోకు…
జనం న్యూస్ : అక్టోబర్ 23(రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్).ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్ రావు సబ్-డివిజన్ అధికారులతో స్టేషన్ రికార్డులు, క్రైమ్ డేటా, మైగ్రేషన్ మరియు గ్రామ/వార్డు ప్రొఫైల్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్…
జనం న్యూస్: అక్టోబర్23 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్) రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…
జనం న్యూస్ : అక్టోబర్ 22 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్). జై స్వరాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అధ్యక్షుడి గా ఏకగ్రీవంగా మేకల అమర్నాథ్ యాదవ్ ను ఎన్నుకోవడం జరిగిందంటూ జై…
*తవ్వకాల్లో దొరికిందని చెప్పి నకిలీ బంగారం అమ్మి, మోసం చేసిన ఇద్దరు కర్ణాటక వ్యక్తులు అరెస్ట్.రూ.7లక్షల నగదు స్వాధీనం. *రాంగ్ కాల్ చేసి, గుంటూరుకు చెందిన భార్య, భర్తలను నమ్మించి నకిలీ బంగారం విక్రయించిన ఐదు మంది నిందితుల ముఠా. *రాగి…
జనం న్యూస్: అక్టోబర్ 21 రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్ ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా K.అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ప్రజా భద్రత, శాంతి భద్రత పరిరక్షణ,…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృష్ణ సాగర్ లో నిరుపయోగంగా ఉన్న రింగుల వరలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులను నాలుగు తొలగించారు మరొక వాటర్ ట్యాంక్ ను మరిచారు కృష్ణ సాగర్ లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైపుల ద్వారా…