పెబ్బేరులో బాకీ కార్డులు పంపిణీ చేసిన బిఆర్ఎస్ నాయకులు

జనం న్యూస్ :అక్టోబర్ 17 పెబ్బేరు శుక్రవారం పెబ్బేరు మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డ్ లో బీసీ కాలనీలో బాకీ కార్డులను పంపిణీ చేసిన పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు పంపిణీ చేసారు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 5500 వృద్ధులకు వికలాంగులకు ఫించన్ల ద్వారా 44000, రైతులకు రైతు భరోసా ద్వారా 76000 నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు […]

Continue Reading

బూర్గంపాడు మండల పరిధిలో ఉన్నటువంటి కృష్ణసాగర్ గ్రామంలో వర్షాకాలం, ఎండాకాలం, బస్ షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృష్ణ సాగర్ లో నిరుపయోగంగా ఉన్న రింగుల వరలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులను నాలుగు తొలగించారు మరొక వాటర్ ట్యాంక్ ను మరిచారు కృష్ణ సాగర్ లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైపుల ద్వారా పంచాయతీ పైపుల ద్వారా, కృష్ణ సాగర్ లో నిర్మించిన అతిపెద్ద వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సదుపాయం అందుతుంది అనడంలో సందేహమే లేదు అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ లో ఉన్న నీటిని […]

Continue Reading

రాష్ట్ర మహిళా ఫుట్ బాల్ జట్టుకి ఎంపిక

బూర్గంపహాడ్ గ్రామం ఎస్సి కాలనీకి చెందిన మేక పున్నం కుమార్తె, 17 ఏళ్ల మేక సృజన తెలంగాణ రాష్ట్ర మహిళా ఫుట్ బాల్ జట్టుకు ఎంపికైంది. తన ఆట నైపుణ్యంతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సృజన, దేశ స్థాయికి ఎదగాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.

Continue Reading

రాష్ట్ర మహిళా ఫుట్ బాల్ జట్టుకి ఎంపిక

బూర్గంపహాడ్ గ్రామం ఎస్సి కాలనీకి చెందిన మేక పున్నం కుమార్తె, 17 ఏళ్ల మేక సృజన తెలంగాణ రాష్ట్ర మహిళా ఫుట్ బాల్ జట్టుకు ఎంపికైంది. తన ఆట నైపుణ్యంతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సృజన, దేశ స్థాయికి ఎదగాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.

Continue Reading

ఇంటి ముందర వేప చెట్టు ఉంటే ఏమవుతుంది.. మీకు తెలుసా ?

జనం న్యూస్ :- పాత రోజుల్లో వేసవి వేడిని తగ్గించడానికి ప్రజలు తమ ఇళ్ల చుట్టూ వేప చెట్లను నాటడం సర్వసాధారణం. గ్రామాల్లో ఇది ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని పట్టణ ఇళ్ల పక్కన ఇప్పటికీ వేప చెట్లను చూస్తుంటాం. అయితే, వేప చెట్టు చల్లదనాన్ని అందించడం మాత్రమే కాదు.. ఇది వాస్తురిత్యా కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక దృక్కోణం నుండి కూడా వేప చెట్టు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన పూర్వీకుల ప్రకారం.. […]

Continue Reading

కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల మూసివేత.. తేదీలు ప్రకటించిన కమిటీ

ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ పుణ్యక్షేత్రాల శీతాకాల మూసివేత తేదీలను ప్రకటించారు. విజయదశమి, భయ్యా దూజ్ పండుగల నాడు చార్ ధామ్ పుణ్యక్షేత్రాల తలుపులు మూసివేయడానికి శుభ సమయం నిర్ణయించబడింది. చార్ ధామ్ యాత్ర ఆశీర్వాదాలను పొందడానికి ఇది మీకు చివరి అవకాశం. చార్ ధామ్ యాత్ర అనేది ఉత్తరాఖండ్‌లోని నాలుగు పవిత్ర తీర్థయాత్ర స్థలాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు ఒక ప్రయాణం. వీటిని హిందూ మతం నాలుగు ఆత్మ-శుద్ధి చేసే పుణ్యక్షేత్రాలు అని కూడా పిలుస్తారు. […]

Continue Reading