తాజా వార్తలు

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

  • October 28, 2025
  • 4 views
వైఎస్ జగన్‌కు తప్పని తుఫాన్ కష్టాలు

జనం న్యూస్ : మొంథా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కాకినాడ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన సర్వీసు రద్దు కావడంతో.. మాజీ సీఎం జగన్…

  • October 28, 2025
  • 4 views
ఐపీఎల్ 2026 ట్రేడింగ్ అప్‌డేట్: షమీ నుంచి ఇషాన్ వరకు, SRH వీరిని వదులుకోబోతుందా?

జనం న్యూస్ : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. లీగ్ ద‌శ‌లో 14 మ్యాచ్‌లు ఆడ‌గా ఆరు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ ర‌ద్దు కాగా.. 13 పాయింట్ల‌తో…

  • October 28, 2025
  • 4 views
అమెజాన్‌లో భారీ షాక్! 30 వేల మందికిపైగా ఉద్యోగులకు ఎగ్జిట్ నోటీసులు!

జనం న్యూస్ : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఉద్యోగులకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా 30వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. అయితే, తాజా తొలగింపులు కంపెనీ…

  • October 28, 2025
  • 2 views
బస్సులో మంటలు చెలరేగి విషాదం — కర్నూల్ తరహాలో మళ్లీ ఘోర ప్రమాదం

జనం న్యూస్ :కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై 19మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది.…

  • October 28, 2025
  • 4 views
తిరుమలలో రికార్డు కలెక్షన్! 24 గంటల్లో హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు!

జనం న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు…

  • October 28, 2025
  • 3 views
నేటి బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి — అక్టోబర్ 28కి భారీ తగ్గుదల!

జనం న్యూస్ : బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గింది. అక్టోబర్ 28వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,180 పలికింది. 22 క్యారెట్ల 10…

  • October 28, 2025
  • 6 views
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం — ఎదురెదురుగా ఢీకొన్న రెండు RTC బస్సులు!

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాల బారిన పడుతుంటం ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య…

  • October 28, 2025
  • 7 views
విద్యాలయం అని నమ్మి పంపారు.. కానీ అక్కడే నరకం — అటెండర్ దుర్మార్గం!

జనం న్యూస్: కంటికి రెప్పలాగా చూసుకుంటూ.. బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగే కామాంధుడు అయ్యాడు.. కూతురు వయస్సు ఉన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంవత్సర కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నాడు. విషయం తెలిసిన తరువాత పోలీసులు కేసు నమోదు…

  • October 28, 2025
  • 4 views
ముంచుకొస్తున్న తుఫాన్.. తీర ప్రాంతాల్లో అత్యవసర అలర్ట్ ప్రకటించిన అధికారులు

జనం న్యూస్ : మొంథా…తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీవైపు దూసుకొస్తోంది. తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలూ…బీ అలర్ట్‌! ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో…

  • October 28, 2025
  • 5 views
ప్రభాస్ సీక్రెట్ బయటపెట్టేశాడు – ఆ హీరోయిన్ పేరు చెప్పి షాక్ ఇచ్చాడు!

జనం న్యూస్ : తెలుగు తెరపై తిరుగులేని రారాజు ప్రభాస్. నటుడిగా తోపు మాత్రమే కాదు.. వ్యక్తిగానూ ఆయన మనసు అమోఘం. సాటి మనుషులను గౌరవించే విధానం.. కష్టాల్లో ఉన్నప్పుడు ఆసరాగా నిలబడటం.. విపత్తులు సంభవించినప్పుడు భారీ ఆర్థికసాయం ప్రకటించడం వంటి గుణాలు…