జనం న్యూస్ : మొంథా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కాకినాడ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన సర్వీసు రద్దు కావడంతో.. మాజీ సీఎం జగన్…
జనం న్యూస్ : సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడగా ఆరు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ రద్దు కాగా.. 13 పాయింట్లతో…
జనం న్యూస్ : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఉద్యోగులకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా 30వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. అయితే, తాజా తొలగింపులు కంపెనీ…
జనం న్యూస్ :కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై 19మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది.…
జనం న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు…
జనం న్యూస్ : బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గింది. అక్టోబర్ 28వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,180 పలికింది. 22 క్యారెట్ల 10…
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాల బారిన పడుతుంటం ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య…
జనం న్యూస్: కంటికి రెప్పలాగా చూసుకుంటూ.. బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగే కామాంధుడు అయ్యాడు.. కూతురు వయస్సు ఉన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంవత్సర కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నాడు. విషయం తెలిసిన తరువాత పోలీసులు కేసు నమోదు…
జనం న్యూస్ : మొంథా…తీవ్ర తుఫాన్గా మారి ఏపీవైపు దూసుకొస్తోంది. తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలూ…బీ అలర్ట్! ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో…
జనం న్యూస్ : తెలుగు తెరపై తిరుగులేని రారాజు ప్రభాస్. నటుడిగా తోపు మాత్రమే కాదు.. వ్యక్తిగానూ ఆయన మనసు అమోఘం. సాటి మనుషులను గౌరవించే విధానం.. కష్టాల్లో ఉన్నప్పుడు ఆసరాగా నిలబడటం.. విపత్తులు సంభవించినప్పుడు భారీ ఆర్థికసాయం ప్రకటించడం వంటి గుణాలు…