ప్రమాద భరితంగా మారిన పెబ్బేరు నుండి కర్నూలు వెళ్లే మెయిన్ రహదారి జనం న్యూస్ పెబ్బేర్ అక్టోబర్ 27 : పెబ్బేరు మీదుగా కర్నూలుకు వెళ్లే మెయిన్ రహదారి గుంతల గుంతలుగా మారి చాలా ప్రమాదకరంగా మారింది దీనికి ఈ ప్రాంత…
జనం న్యూస్ : జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వరియాలతో నిండిన బస్సు, గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ఢీకొనడంతో 18 మంది దుర్మరణం చెందారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన…
జనం న్యూస్ : ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మూవీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్…
జనం న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అందించే రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెల్లింపుల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మార్పులు పరిపాలనా సౌలభ్యం కోసమేనని ఆయన స్పష్టం చేశారు.…
జనం న్యూస్ : భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 29 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తోంది. అయితే సీసీఐకి పత్తి అమ్మాలనుకునే రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్…
జనం న్యూస్ : Ap Dwcra Women Ntr Vidya Lakshmi Scheme 2025 Rs 1 Lakh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి’ పథకాలను త్వరలో ప్రవేశపెడుతోంది. పిల్లల చదువులు, ఆడబిడ్డల…
జనం న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న ఎల్విఎం 3 ఎం5 (LVM3 -M5)అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా సిఎంఎస్ 03…
జనం న్యూస్ : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తేనుంది. ఈ…
జనం న్యూస్ : తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణతోపాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి.…
జనం న్యూస్ : భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డాడు. ప్రాథమికంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రహస్యంగా మరో కంపెనీలో పని చేసి.. రాష్ట్ర నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.…