జనంన్యూస్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నదీ ఒప్పందాన్ని రద్దు చేసిన తరహాలోనే, అఫ్గనిస్థాన్ కూడా కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించి పాక్కు నీటి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. తమ సుప్రీం నేత ఆదేశాలతో ఈ ప్రాజెక్టులు దేశీయ సంస్థలే…
జనం న్యూస్ : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2026 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్లో సమూల మార్పులు చేస్తూ.. ఎన్సీఈఆర్టీ నిబంధనల ప్రకారం…
జనం న్యూస్: Andhra Pradesh Pmay Rs 2.5 Lakhs: ఆంధ్రప్రదేశ్లో పేదల గృహనిర్మాణానికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోవడానికి మరో అవకాశం కల్పించారు. అవగాహన లేక గతంలో…
జనం న్యూస్ : ఒకే ఒక్క టీవీ యాడ్.. డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ దేశంతో అమెరికా జరుపుతున్న కీలక వాణిజ్య చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం తయారు చేసిన యాడ్లో.. టారిఫ్లకు వ్యతిరేకంగా…
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నష్టపోయిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ గేదెల మృతి కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆదేశం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే జనం న్యూస్ (అక్టోంబ్బర్ 25 పెబ్బేరు:గోపాల్పేట మండలం జైన్ తిరుమలాపురం గ్రామంలో…
జనం న్యూస్: పగటిపూట కస్టమర్.. రాత్రిపూట మంకీ క్యాప్లో దొంగ.. ఈ కేటుగాడు మహా జాదుగాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదేంటో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.…
జనం న్యూస్ : చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో జరిగిన ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. Kurnool Bus Accident: కర్నూలు శివార్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విచారణలో కీలకమైన…
జనం న్యూస్ : Andhra Pradesh Cyclone Montha Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారే ప్రమాదం ఉంది. రాబోయే నాలుగు రోజులు ఏపీకి చాలా కీలకం. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం…
జనం న్యూస్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాద తీవ్రతకు గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో…
జనం న్యూస్: అక్టోబర్ 24 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్) ఈరోజు ఒంగోలులోని ప్రకాశం భవన్ లో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు జిల్లా కలెక్టర్ పి రాజాబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వెలుగొండ ప్రాజెక్టు…