జనం న్యూస్ : అక్టోబర్ 24 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్)ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తాజా సమాచారం ప్రకారం 11 మంది మృతదేహాలను ఇప్పటి…
జనం న్యూస్ (అక్టోంబర్ 24 పెబ్బేరు :రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే ఎన్నో ఏళ్ల నాటి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ సొంత…
జనం న్యూస్:తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ‘ఆరు గ్యారెంటీ ’పథకాలపై సంతకం చేశారు రేవంత్ రెడ్డి. కొద్దిరోజుల్లోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు…
జనం న్యూస్:యూఏఈలో AP సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన అబుదాబిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.…
జనంన్యూస్ : శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులో పనిచేస్తున్న సమయంలో.. బంగారు పూతతో ఉన్న ద్వారపాలక…
జనం న్యూస్: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, కీలక నిర్ణయాలు…
జనం న్యూస్: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిని మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వారం రోజుల క్రితం జరిగిన రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలో భాగంగా మంత్రి క్లారిటీ…
జనం న్యూస్: ఓ యువతి తన అపార్ట్మెంట్లో బొద్దింకను చంపేందుకు యత్నించి ఏకంగా అపార్టుమెంటే తగులబెట్టింది. అంతేనా సదరు యువతి ప్రయోగం వల్ల బొద్దింగ చచ్చిందో లేదోగానీ ఆమె పక్కింట్లో ఒకరు మరణించగా.. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విచిత్ర ఘటన…
జనం న్యూస్: దీపావళి టపాసుల నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదాన్ని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే రోడ్డుపై భారీ షాట్స్ కాల్చగా, ఓ ఎలక్ట్రిక్ ఆటో తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. షాట్స్ పేలుడు ఆటోకు…
జనం న్యూస్ : అక్టోబర్ 23(రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్).ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్ రావు సబ్-డివిజన్ అధికారులతో స్టేషన్ రికార్డులు, క్రైమ్ డేటా, మైగ్రేషన్ మరియు గ్రామ/వార్డు ప్రొఫైల్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్…