జనం న్యూస్ : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐదు సినిమాలు పోటీపడబోతున్నాయి. చిరంజీవి హీరోగా చేస్తోన్న మన శంకర వరప్రసాద్గారుతో పాటు ప్రభాస్ రాజాసాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి…
జనం న్యూస్ : పెంపుడు జంతువుల్లో కుక్కలను ఇష్టంగా పెంచుకునేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా డాగ్ లవర్స్ వాటిని పెంచుకోవాలని, తరచూ వాటితో ఆడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ ఇష్టంతోనే ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లల్లో వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను…
జనం న్యూస్ : చైనాలో పేరున్న పెయింటర్ ఫ్యాన్ జెంగ్ పర్సనల్ లైఫ్ సంచలనంగా మారింది. 87 ఏళ్ల వయసులో తనకు ఒక కుమారుడు జన్మించాడని ప్రకటించారు. అదే సమయంలో తన కూతురు, పెంపుడు కుమారుడితో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించి…
జనం న్యూస్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్…
జనం న్యూస్ : చైనా జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సముద్రపు పక్షి కర్ణాటక తీరంలో కనిపించడం కలకలం రేపింది. ఉత్తర కన్నడ జిల్లాలోని కర్వర్ తీరంలో మెరైన్ పోలీసులు ఈ పక్షిని గుర్తించారు. సీగల్ పక్షి ఒంటికి ఓ జీపీఎస్ ట్రాకర్ చుట్టి…
జనం న్యూస్ : ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం అత్యంత అందమైన హీరోయిన్ల జాబితా విడుదలైంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెన్ హీరోయిన్ల జాబితాను IMDB విడుదల చేసింది. అనేక దేశాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ…
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా…
జనం న్యూస్ : నాగాలాండ్లోని దిమాపూర్ రైల్వే స్టేషన్ నుండి ఒక షాకింగ్ దృశ్యం బయటపడింది. పట్టాల వెంట డ్యూటీ చేస్తున్న రైల్వే సిబ్బందిని అర్థరాత్రి భారీ శబ్ధాలు కలవరపెట్టాయి. ఆ శబ్ధాలు ఏంటి..? ఎక్కడి నుంచి వస్తున్నాయని రైల్వే సిబ్బంది ఆరా…
జనం న్యూస్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో కరెంట్ షాక్ కలకలం రేపింది. ఊరు ఊరంతటికీ ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో హరిలాల్ అనే యువకుడు మృతి చెందాడు. ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్…
జనం న్యూస్ : కలికాలం పరాకాష్టకు చేరింది. ఆస్తి కోసం, డబ్బు కోసం రక్త సంబంధాలను కూడా మర్చిపోయి మనుషులు మృగాల్లా మారుతున్నారు. బీమా డబ్బు, ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఇద్దరు కొడుకులు కన్నతండ్రిని పాముతో కరిపించి అత్యంత దారుణంగా హత్య చేసిన…