తుఫాన్ కష్టాల్లోనూ ప్రజల కోసం నిలబడ్డ మహిళ ఎమ్మెల్యే

జనం న్యూస్ :  ఉభయ గోదావరి జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా వెళ్లిన విధానం నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.ప్రధానంగా ఈసారి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల సైతం కీలక పాత్ర వహించారు. ఇది మామూలు తుఫాను కాదంటూ ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ఎలాంటి సమస్య వచ్చినా మేమున్నామంటూ భరోసా కల్పించడం ముఖ్యంగా సముద్రతీర ప్రాంతంలో ఒక మహిళ ఎమ్మెల్యే చొరవ ఆమె ప్రజలను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం అద్భుతం […]

Continue Reading

వర్షం కరుణా? కోపమా? హైదరాబాద్‌ రోడ్లు నదుల్లా మారాయి!

జనం న్యూస్: మోంతా తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు నీటమునిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తెలంగాణలో అనేక జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండగా, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

Continue Reading

30 నిమిషాల్లో రెండు ప్రమాదాలు! అమెరికా సైన్యానికి ఊహించని దెబ్బ!

జనం న్యూస్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన ఒక ఫైటర్ జెట్, ఒక హెలికాప్టర్ అర్థగంట వ్యవధిలో కుప్పకూలాయి. యూఎస్ఎస్ నిమిట్జ్ నౌక నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదాలు జరిగాయి. హెలికాప్టర్‌లోని ముగ్గురు, ఫైటర్ జెట్‌లోని ఇద్దరు పైలట్లను సురక్షితంగా కాపాడారు. ప్రమాదానికి చెడు ఇంధనం కారణం కావచ్చని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంవత్సరం దీనితో కలిపి అమెరికా 4 ఎఫ్‌/ఎ-18 ఫైటర్‌ జెట్లను […]

Continue Reading

వేప చెట్లలో అంతు చిక్కని వ్యాధి – పలు ప్రాంతాల్లో కొమ్మలు ఎండిపోవడం ఆందోళన కలిగిస్తోంది

జనం న్యూస్ : ఈ చెట్టు లేని ఊరు ఉండదు, కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది. పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ నివారిణిగా పేరు ఉంది. ఇంటి ఎదుట ఈ చెట్టు ఉంటే.. డాక్టర్ ఉన్నట్టుగా భావిస్తుంటారు. ఔషధాల గనిగా వ్యవహరించే ఈ చెట్టుకు ఆపదొచ్చింది. ఈ చెట్టు లేని ఊరు ఉండదు, కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది. పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ నివారిణిగా పేరు […]

Continue Reading

వ్యాయామం చేస్తూ యువకుడు కంటి చూపు కోల్పోయాడు – కారణం వింటే షాక్ అవుతారు!

జనం న్యూస్:జిమ్‌ చేస్తూ 27ఏళ్ల యువకుడు కంటి చూపు కోల్పోయాడు..ఈ విషయాన్ని ప్రముఖ డాక్టర్‌ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టా వేదికగా ప్రజలకు షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా జిమ్‌కి వెళ్లే వాళ్లందరికీ కీలక సూచనలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదో హెచ్చరిక అనుకోవాలి. ఎందుకంటే.. నిన్నమొన్నటి వరకు జిమ్‌లో హార్ట్‌ ఎటాక్‌ మరణాలు చూశాం.. ఇప్పుడు కంటి చూపు పోవడం కలకలం రేపుతోంది.. ఇంతకీ అసలు విషయం ఏంటి..? డాక్టర్‌ చెప్పిన […]

Continue Reading

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కఠిన చర్యలు – తాగి డ్రైవ్ చేస్తే జైలు ఖాయం!

జనం న్యూస్:తాగి వాహనం నడిపివారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరులు సైతం ప్రాణాలు కోల్పోయేలా ఘటనలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు అన్నారు. కొద్దిరోజుల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘటననే ఉదాహరణగా చూపించారు హైదరాబాద్ పోలీసులు. శివశంకర్ అనే యువకుడు తాగి వాహనం నడిపి డివైడర్‌ను ఢీ కొట్టి తాను చనిపోవడమే కాకుండా మరో 19 మంది మరణానికి కారణమయ్యాడు. శివశంకర్‌ నడిపిన బైక్ రోడ్డు మీదే పడి ఉండటం ఆ తర్వాత అదే రూట్లో […]

Continue Reading

సర్కార్ కీలక నిర్ణయం – మొంథా బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు

జనం న్యూస్ : మొంథా సైక్లోన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. బాధిత మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం, సాధారణ కుటుంబాలకు 25 కేజీలు, ఒక కిలో పప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, కిలో చక్కెరను ప్రభుత్వం అందించనుంది. తక్షణం పంపిణీని ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మొంథా సైక్లోన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని […]

Continue Reading

రష్యాతో భారీ డీల్ – ఇండియాలోనే ఆ విమానాల ఉత్పత్తి

జనం న్యూస్ : HAL, రష్యా UAC మధ్య జరిగిన ఒప్పందంతో భారతదేశంలో తొలిసారిగా పూర్తి స్థాయి ప్రయాణీకుల విమానం SJ-100 ఉత్పత్తి కానుంది. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ వైపు ఒక ముఖ్యమైన అడుగు. ఈ విమానాలు ఉడాన్ పథకం కింద ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయి, దేశీయ, అంతర్జాతీయ విమానయాన రంగానికి కొత్త ఊపునిస్తాయి.భారతదేశంలో ఇప్పుడు పౌర విమానాల ఉత్పత్తికి మార్గం సుగమం అయింది. దేశంలో పూర్తి స్థాయి ప్రయాణీకుల విమానం తయారు చేయబడటం ఇదే మొదటిసారి. […]

Continue Reading

‘మొంథా’ ప్రభావం తగ్గినా భద్రతా చర్యలు కొనసాగించమన్న అధికారులు

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మొంథా తీవ్ర తుపాను తీరం దాటిన సంగతి తెలిసిందే. తుపాను తీరం దాటడంతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు చేసింది. తుపాన్ తీరం దాటినప్పటికీ పూర్తిగా పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రజలు వేడిచేసిన/ క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) సూచించింది. అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దని… షెల్టర్/ఆశ్రయంలో ఉన్నవారు అధికారులు చెప్పేవరకు తిరిగి ఇళ్లకు వెళ్ళవద్దని […]

Continue Reading

ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది… రేవంత్ రెడ్డి కీలక భేటీతో కొత్త ఎత్తుగడ!

జనం న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించడమే కాకుండా వాటిని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నవీన్ యాదవ్ గెలుపు కోసం పలువురు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్‌లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రెండు విడతలలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి […]

Continue Reading