జనం న్యూస్ : చైనాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు పిల్లి ప్రమాదవశాత్తు రన్నింగ్లో ఉన్న వాషింగ్ మెషీన్ డ్రమ్లో పడింది.. బయటకు రాలేక అలాగే, కొన్ని నిమిషాలపాటు మెషీన్లోనే బట్టలతో పాటుగా తిరిగింది. డిసెంబర్ 5న తూర్పు చైనాలోని…
జనం న్యూస్ : అస్సాం రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్, జమునముఖ్ సమీపంలోని సనారోజా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రైలుకు…
జనం న్యూస్ : భారీ హిమపాతానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. వీటిని చూసిన జనాలు నమ్మలేకపోతున్నారు. ఎడారిలో భారీగా మంచు కురుస్తుంది. గడ్డకట్టే చలి, తెల్లటి రంగులో తివాచీలా కప్పబడిన పర్వతాలు. కానీ ఈ దృశ్యం స్విట్జర్లాండ్…
జనం న్యూస్ : ముంబైలోని నివాస ప్రాంతంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. మీరా భయాందర్ ప్రాంతంలో స్థానికులపై చిరుత దాడి చేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చిరుత దాడి స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేసింది. చిరుతపులి దాడిలో…
జనం న్యూస్ : ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతంగా పరిగణించబడే ఆర్కిటిక్ ప్రాంతం ఇప్పుడు దారుణమైన వాతావరణ సంక్షోభం అంచున చేరింది. NOAA (నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్) నుండి 2025 వార్షిక నివేదిక కార్డు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది.…
జనం న్యూస్ డిసెంబర్ 18 :రామాంత పురం గ్రామం లో జరిగినా స్థానిక సంస్థ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తరపునా వార్డ్ మెంబర్ శ్రీవాణి మరియు ఉపసర్పంచ్ యం, జయలక్ష్మి గెలుపొంది దేవరకద్ర ఎమ్మేల్యే జి.మధుసూదన్ రెడ్డి గారి సూచన…
జనం న్యూస్ : టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ ఆకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన చేస్తున్న కింగ్ జాకీ క్వీన్ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం…
జనం న్యూస్ : నేటి ప్రపంచంలో, చిన్న చిన్న కష్టాలు కూడా ప్రజలు తమ విధిని శపించేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ధైర్యం, ఆశ, కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఈ వీడియో ఒక కాలు లేని పిల్లవాడి…
జనం న్యూస్ : ఎవరైనా సరదాగా పొలానికి వెళ్లి పొలం గట్టుపై కూర్చుని పచ్చని పైర్లు చూస్తూ హాయిగా ప్రకృతి అందాలను వీక్షింస్తుండగా.. కొద్ది దూరంలో వారికి తెలియకుండా ఏదైనా క్రూర మృగం గమనిస్తూ వారి దగ్గరకు వచ్చిందనుకోండి.. ఒక్కసారి పరిస్థితిని ఊహించుకోండి.…
జనం న్యూస్ : భారత్కు పెనుముప్పు పొంచి ఉందా? అమెరికా చేసిన పొరపాటు భారతీయులకు శాపంగా మారనుందా? హిమాలయాల్లో నుంచి ఊహించని ప్రమాదం ముంచుకొస్తుందా? అంటే ఇటీవల వెలువడుతున్న వార్తలు అవుననే అంటున్నాయి. హిమాలయాల్లోని నందా దేవి కొండల్లో కూరుకుపోయిన ప్రచ్ఛన్న యుద్ధ…