ఏపీలో కొత్త జిల్లాలు నేడు సీఎం కీలక నిర్ణయం!

జనం న్యూస్: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటునకు కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పై మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం పలు సూచనలు చేసింది. మార్కాపురంను కొత్త జిల్లాగా చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొత్తగా రంప చోడవరం, పలాస, […]

Continue Reading

పవర్‌ఫుల్ ప్రాసెసర్ & లాంగ్-లాస్టింగ్ బ్యాటరీతో 5 బెస్ట్ గేమింగ్ ఫోన్లు రివీల్

జనం న్యూస్ : భారీ బ్యాటరీతో బెస్ట్ గేమింగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? పవర్‌ఫుల్ ప్రాసెసర్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే? కొత్త గేమింగ్ ఫోన్ల కోసం చూస్తున్నారా? 7000mAh లాంగ్ బ్యాటరీ బ్యాకప్, పవర్‌ఫుల్ గేమింగ్ ప్రాసెసర్‌లతో 5 బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లు బెస్ట్ కెమెరా సెటప్‌తో లభ్యమవుతున్నాయి. రియల్‌మి 15టీ 5జీ నుంచి రియల్‌మి P4 వరకు స్మార్ట్‌ఫోన్‌లకు […]

Continue Reading

జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్

*ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: ప్రకాశం పోలీసులు. జనం న్యూస్ : అక్టోబర్ 28 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్). ప్రకాశం జిల్లా ఎస్పీ “హర్షవర్ధన్ రాజు” ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు మరియు చెడు నడత గల వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు వారికి చట్టపరమైన అవగాహన కల్పించి, ప్రజా శాంతి భద్రతకు భంగం కలిగించే […]

Continue Reading

హరికేన్ మెలిస్సా మధ్యలో విమానం ప్రవేశం: గూస్ బంప్స్ వీడియోతో తుపాను లోపలి దృశ్యాలు

జనం న్యూస్ :  Hurricane Melissa : కరేబియన్ దేశం జమైకాలో హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. మెలిసా తుపాను ఈ ఏడాది భూమిపై నమోదైన హరికేన్లలో అత్యంత తీవ్రమైనదని అమెరికా వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. ఈ మెలిసా తుపానును కేటగిరీ -5గా వర్గీకరించారు. అమెరికాకు చెందిన నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం ఈ ఏడాది భూమిపై నమోదైన అత్యంత బలమైన హరికేన్లలో మెలిసా తీవ్రమైనదని పేర్కొంది. ప్రస్తుతం హరికేన్ మెలిసా కరీబియన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైంది. […]

Continue Reading

హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కేసీఆర్

జనం న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సత్యనారాయణ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. తన బావ సత్యనారాయణ రావు (కేసీఆర్ 7వ సోదరి లక్ష్మీ భర్త)తో తన అనుబంధాన్ని సర్మించుకున్నారు. తన సోదరి లక్ష్మిని, […]

Continue Reading

వైఎస్ జగన్‌కు తప్పని తుఫాన్ కష్టాలు

జనం న్యూస్ : మొంథా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కాకినాడ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన సర్వీసు రద్దు కావడంతో.. మాజీ సీఎం జగన్ బెంగళూరులోనే ఉండిపోయారు. ఆయన విజయవాడ ప్రయాణం వాయిదా పడింది. తుఫాన్ బాధితుల కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు, శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొంథా […]

Continue Reading

ఐపీఎల్ 2026 ట్రేడింగ్ అప్‌డేట్: షమీ నుంచి ఇషాన్ వరకు, SRH వీరిని వదులుకోబోతుందా?

జనం న్యూస్ : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. లీగ్ ద‌శ‌లో 14 మ్యాచ్‌లు ఆడ‌గా ఆరు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ ర‌ద్దు కాగా.. 13 పాయింట్ల‌తో ఆరో స్థానంతో సీజ‌న్‌ను ముగించింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో టైటిలే ల‌క్ష్యంగా జ‌ట్టులో ప‌లు మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌నుంది. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ (SRH) బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంది. […]

Continue Reading

అమెజాన్‌లో భారీ షాక్! 30 వేల మందికిపైగా ఉద్యోగులకు ఎగ్జిట్ నోటీసులు!

జనం న్యూస్ : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఉద్యోగులకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా 30వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. అయితే, తాజా తొలగింపులు కంపెనీ చరిత్రలోనే అతి పెద్దదిగా తెలుస్తోంది. అమెజాన్ లో 3.5లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. ఇది ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 10శాతం వంతు. 2022 చివరి నుంచి దాదాపు 27వేల మంది ఉద్యోగులను […]

Continue Reading

బస్సులో మంటలు చెలరేగి విషాదం — కర్నూల్ తరహాలో మళ్లీ ఘోర ప్రమాదం

జనం న్యూస్ :కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై 19మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. జూపూర్ – ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలోని తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. జైపూర్ గ్రామీణ […]

Continue Reading

తిరుమలలో రికార్డు కలెక్షన్! 24 గంటల్లో హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు!

జనం న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.ఇకపోతే ఇకపోతే నేడు శ్రీవారికి సేవలు, భక్తులు వేచి ఉన్న కంపార్ట్‌మెంట్లు….టోకెన్ లేని భక్తలు స్వామివారిని దర్శించుకునేందుకు ఎంత సమయం పడుతుంది అనే అంశాల గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. […]

Continue Reading