తాజా వార్తలు

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

  • December 13, 2025
  • 8 views
ఆపరేషన్ సిందూర్ డిజైన్‌తో వాచ్ విడుదల.. జనాల ఆగ్రహం

జనం న్యూస్ : ఒక ప్రముఖ వాచ్‌ బ్రాండ్‌ ప్రస్తుతం మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన ఒక వాచ్ డిజైన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆ కంపెనీ ఆ వాచ్‌ను ఆపరేషన్ సిందూర్ పేరుతో డిజైన్ చేయడమే…

  • December 12, 2025
  • 10 views
“ఇంకా ఇలా కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధమే!” — పుతిన్‌కు ట్రంప్ ఘాటైన హెచ్చరిక

జనం న్యూస్ : రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలోనే ఈ యుద్ధంలో 25,000 మంది…

  • December 12, 2025
  • 10 views
ఆ కొత్త సినిమాతో సందీప్ రూలింగ్‌కు పెద్ద షాక్?

జనం న్యూస్ : తెలుగు సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అర్జున్ రెడ్డి చిత్రంతో పరిశ్రమను షేక్ చేసిన సందీప్, యానిమల్ సినిమాతో జాతీయ స్థాయిలో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభాస్…

  • December 12, 2025
  • 20 views
ఛీ… కుటుంబ బంధాన్ని మట్టిలో కలిపిన అల్లుడు! మందలించిన మామను కూడా విడిచిపెట్టలేదు

జనం న్యూస్ : మద్యం మత్తులో కొంతమంది మనుషులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు..వావీరసలు లేకుండా మనం మనుషులం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇది తప్పు అని అడ్డుకున్న వాళ్ళపై దాడులు చేస్తూ.. వారిని చంపడానికి సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి సంఘటనే…

  • December 12, 2025
  • 7 views
మనసు ముక్కలయ్యే పరిస్థితి… ఊహించలేని కష్టంలో చిక్కుకున్న కుటుంబం

జనం న్యూస్ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు పేటలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. పట్టణంలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ అనే వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఇంటి తాళాలు బద్దలుకొట్టి…

  • December 12, 2025
  • 9 views
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయం – చర్యల కోసం పిటిషన్ దాఖలు

జనం న్యూస్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడుతూ తన ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని…

  • December 12, 2025
  • 11 views
మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత – రాజకీయాల్లో గౌరవనీయుడి సేవలకు ముగింపు

జనం న్యూస్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,…

  • December 12, 2025
  • 6 views
విజయ్ తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వాతావరణాన్ని మేల్కొలుపుతున్నాయి

జనం న్యూస్ : తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ ఇటీవల పార్టీని ఏర్పాటు చేసిన నటుడు విజయ్ మరింత స్పీడ్ పెంచారు. పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో…

  • December 12, 2025
  • 7 views
స్కూల్ ఆటోల భద్రతపై పెద్ద ప్రశ్నలు – తల్లిదండ్రుల్లో ఆందోళన!

జనం న్యూస్ : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో చాలా మంది తల్లిదండ్రులను తమ పిల్లను స్కూల్‌ దగ్గర కూడా దించలేకపోతున్నారు. దీంతో వాళ్లను ఆటో, లేదా వ్యాన్‌లో స్కూళ్లకు పంపుతున్నారు. కానీ ఆడ్రైవర్ పిల్లల్ని సరిగ్గా స్కూల్‌కు చేరుస్తున్నాడా? లేదా అనే…

  • December 12, 2025
  • 18 views
చూస్తే గుండె ఆగిపోయే సన్నివేశం: విషపూరిత పాములకి ఆహారం పెట్టిన విధానం వైరల్!

జనం న్యూస్ : పాములు అనేవి ఎప్పటికీ మచ్చిక చేసుకోలేని జీవులు. ప్రపంచంలో కొంతమంది ప్రమాదకరమైన పాములను కూడా పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. వాటిని విడిచిపెట్టడానికి నిరాకరిస్తారు. కొందరు పాములను తరచుగా బోనులలో.. గాజు క్యాబినెట్లలో బంధిస్తారు. అవి తప్పించుకుని ఎవరికీ హాని…