జనం న్యూస్ : రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు- మారేడుమిల్లి…
జనం న్యూస్ : వంట గదిలో ఉండే రెండు పదార్థాలు.. ఇదరు భార్యభర్తలు విడిపోవడానికి కారణమయ్యాయంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే ఎందుకుంటే.. ఇది గుజరాత్ రాష్ట్రంలో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ రెండు పదార్థాలప కోసం వంట గదిలో మొదలైన…
జనం న్యూస్ : భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సర్వీస్ సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంతో దేశంలో ఏవియేషన్ సెక్టార్ మొత్తం అస్థవ్యస్థమైంది. ఇండిగో సంక్షోభంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానయాన సంస్థ తీరుపై అటు ప్రభుత్వం, ఇటు ప్రయాణికులు…
జనం న్యూస్ : సాధారణంగా మనం జూలో సింహం ఉన్న బోను దగ్గరికి వెళ్లినప్పుడు అది చూసే చూపు మనల్ని మింగేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. కొందరిని ఆ చూపే భయంతో వణికేలా చేస్తుంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూ నుంచి పారిపోయింది ఓ…
జనం న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో విషాదం చోటచేసుకుంది. ఈ నెల 6న జరిగిన ఫ్రిజ్ పేలి తల్లీకొడుకు మరణించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడగా.. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.…
జనం న్యూస్ : పెళ్లిళ్ల సీజన్ మొదలు కాగానే, సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ కావడం ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు, బూట్లు దొంగిలించే ఆచారాలు వైరల్ అవుతాయి. కొన్నిసార్లు, వివాహ పోరాటాల వీడియోలు కనిపిస్తాయి. ఇవి దిగ్భ్రాంతికరంగా ఉంటాయి. కొన్ని ఫన్నీ…
జనం న్యూస్ : సోషల్ మీడియా ప్రపంచంలో మనం ప్రతిరోజూ అద్భుతమైన విషయాలను చూస్తుంటాము. చాలా సార్లు ప్రజలను ఆశ్చర్యపరిచే, వారిని కొత్త స్థాయిలకు తీసుకెళ్లే వీడియోలు బయటకు వస్తాయి. ఇటీవల, అలాంటి ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇది ఇంటర్నెట్లో తుఫాను…
డేట్:-27.11.2025స్థలం:**వనపర్తి నందిహిల్స్* జనం న్యూస్ నవంబర్ 27(పెబ్బేరు) ఈరోజు *వనపర్తి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ తుడి మెగా రెడ్డి* గారి నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న అయ్యవారిపల్లి కాంగ్రెస్ నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొని *ఎమ్మెల్యే* గారికి శుభాకాంక్షలు…
జనం న్యూస్ (నవంబర్ 15) పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, PACS చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెబ్బేరు మార్కెట్ యార్డ్ నందు,రాంపూర్ లో పిఎసిఎస్&మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే…
జనం న్యూస్:- బ్యాంకులో ఉద్యోగులకు సాధారణంగా ఏం పనుల ఉంటాయి? అని అడిగితే అదేం ప్రశ్నరా బాబు తలాతిక్కా లేని ప్రశ్న అడుగుతున్నావు అంటూ సెటైర్స్ వినపడటం ఖాయం.. ఎందుకంటే బ్యాంకులో ఉద్యోగులు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. కస్టమర్స్…