తుఫాన్ షాక్: ఈ రూట్‌లో 43 రైళ్లు నిలిచిపోయాయి, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండండి

జనం న్యూస్ : Trains cancelled: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ వణికిస్తుంది. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల నేఫథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూడు రోజుల పాటు విశాఖ మీదుగా రాకపోకలు సాగిచే పలు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. […]

Continue Reading

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం – జాయింట్ కలెక్టర్ పదవి రద్దు!

జనం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల పోస్టును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని […]

Continue Reading

తాజా వార్త: తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా కంగారు పడొద్దు – ఈ ట్రిక్‌తో ఈజీగా క్రెడిట్ కార్డు పొందండి!

జనం న్యూస్ : సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ జారీ చేయవు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు కూడా క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం ! సాధారణంగా క్రెడిట్ కార్డులు జారీచేసేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సిబిల్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ జారీ చేయవు. 750కి పైగా సిబిల్ స్కోర్ ఉంటే మంచి […]

Continue Reading

ఉద్దాల మహోత్సవానికి ముస్తాబైన పేదల తిరుపతి అయినా కురుమతి రాయుడు

జనం న్యూస్ అక్టోబర్ 27 పెబ్బేరు : చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామమైన ప్రతి సంవత్సరం ఘనంగా వైభవంగా జరుపుకునే కురుమూర్తి కురుమతి రాయిని ఉద్దాల మహోత్సవం ఈ నెల 28 తారీఖున కురుమతి రాయిని జాతర మొదలవుతుంది ఇట్టి జాతరకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి తదితర గ్రామ ప్రజలు హాజరై అంగరంగ వైభవంగా జరుపుతారు ఈ కురుమూర్తి జాతరకు పేదల తిరుపతిగా ప్రజల యొక్క కోరికలను తీరుస్తూ కురుమూర్తి రాయునుగా కాంచన గుహలో […]

Continue Reading

రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపుల లైసెన్స్ లక్కీ డ్రా రేపు

జనం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో 2025-27 కాలానికి గాను 2,620 మద్యం షాపుల లైసెన్సుల కోసం 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ భారీ స్పందనతో.. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ జిల్లాల వారీగా 34 కేంద్రాలలో కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. హైకోర్టు అనుమతి రావడంతో, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా డ్రా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.తెలంగాణ […]

Continue Reading

గుంతలు గుంతలుగా మారిన పెబ్బేరు కర్నూలు రోడ్ రహదారి

ప్రమాద భరితంగా మారిన పెబ్బేరు నుండి కర్నూలు వెళ్లే మెయిన్ రహదారి జనం న్యూస్ పెబ్బేర్ అక్టోబర్ 27 : పెబ్బేరు మీదుగా కర్నూలుకు వెళ్లే మెయిన్ రహదారి గుంతల గుంతలుగా మారి చాలా ప్రమాదకరంగా మారింది దీనికి ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందికరంగా ప్రయాణం చేస్తున్నారు శనివారం వచ్చిందంటే చాలు కర్నూల్ నుండి పెబ్బేరు మండలానికి చాలా వాహనాలు గొర్లు బర్లు తదితర వాహనాలు వస్తుంటాయి దాంతో రోడ్డు ఇంకా మరీ గుంతలుగా మారి […]

Continue Reading

ఘోర విషాదం: కన్వరియాలతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు – ప్రాణాలు కోల్పోయిన 18 మంది!

జనం న్యూస్ : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వరియాలతో నిండిన బస్సు, గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ఢీకొనడంతో 18 మంది దుర్మరణం చెందారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో […]

Continue Reading

చిరంజీవి కొత్త చిత్రంలో కోలీవుడ్ స్టార్ కార్తి కీలక పాత్రలో.. మహారాజ విలన్‌గా ఎంపిక

జనం న్యూస్ : ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మూవీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ కాస్టింగ్, టాప్ నాచ్ టెక్నిషియన్స్ ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి ప్రధాన నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో, […]

Continue Reading

బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధనలు – ఇందిరమ్మ ఇళ్ల యజమానులకు ముఖ్య సమాచారం!

జనం న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అందించే రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెల్లింపుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మార్పులు పరిపాలనా సౌలభ్యం కోసమేనని ఆయన స్పష్టం చేశారు. స్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మూడో విడత మొత్తంలో.. జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద లభించే 90 పనిదినాల వేతనం, మరుగుదొడ్ల నిర్మాణం నిధులను అనుసంధానం చేయడం జరిగింది. ఇకపై.. స్లాబ్ […]

Continue Reading

తాజా నిర్ణయం: పత్తి విక్రయం కోసం రైతులు ఈ యాప్ వాడాలి – అధికారుల హెచ్చరిక!

జనం న్యూస్ : భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 29 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తోంది. అయితే సీసీఐకి పత్తి అమ్మాలనుకునే రైతులు ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని మెలిక పెట్టింది. అందులో నిర్దేశించిన తేదీన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపింది. ఈ స్లాట్ బుకింగ్ విధానంపై చాలా మంది రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని […]

Continue Reading