మహిళా సంఘాల అభివృద్ధికి నూతన పథకం – తక్కువ వడ్డీతో రుణ సదుపాయం

జనం న్యూస్ : Ap Dwcra Women Ntr Vidya Lakshmi Scheme 2025 Rs 1 Lakh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ‘ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి’ పథకాలను త్వరలో ప్రవేశపెడుతోంది. పిల్లల చదువులు, ఆడబిడ్డల వివాహాలకు లక్ష రూపాయల వరకు 4% వడ్డీతో రుణాలు అందిస్తారు. SERP స్త్రీనిధి బ్యాంకు ద్వారా 48 గంటల్లోనే నిధులు ఖాతాలో జమ అవుతాయి. రుణం తీసుకున్న సభ్యురాలు మరణిస్తే, రుణం మాఫీ అవుతుంది. […]

Continue Reading

భారత అంతరిక్షంలో కొత్త చరిత్ర రాయబోతోంది ఇస్రో – బాహుబలి 2.0 రాకెట్ రెడీ!

జనం న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న ఎల్విఎం 3 ఎం5 (LVM3 -M5)అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా సిఎంఎస్ 03 (CMS 03) అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక భారీ బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 నవంబర్ 2 న […]

Continue Reading

బ్రేకింగ్: ఆధార్ కోసం ఇక సెంటర్లకు అవసరం లేదు – నవంబర్ 1 నుంచి ఇంటి నుంచే అన్ని సేవలు!

జనం న్యూస్ : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త విధానం అప్‌డేట్ ప్రక్రియను వేగంగా, సులభంగా మారుస్తుంది. అయితే అక్టోబర్ 1 నుంచే అప్‌డేట్ ఫీజులు పెరిగాయి. ఇంకెంతో కాలం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు […]

Continue Reading

ప్రపంచ వాతావరణ సంస్థ నిర్ణయించే తుఫాన్ పేర్ల నిబంధనలు వెలుగులోకి

జనం న్యూస్ : తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణతోపాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు.. సాధారణంగా అప్పుడప్పుడు బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతుంటాయి. కొన్ని తుఫాన్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఈ తుఫాన్ల కారణంగా ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా సంభవిస్తుంటుంది. అయితే తుఫాన్లు వచ్చిన ప్రతి సారి […]

Continue Reading

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరో జాబ్ – అమెరికాలో భారత సంతతి వ్యక్తిపై 15 ఏళ్ల జైలు శిక్ష ముప్పు

జనం న్యూస్ : భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డాడు. ప్రాథమికంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రహస్యంగా మరో కంపెనీలో పని చేసి.. రాష్ట్ర నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ నేరం కనుక రుజువు అయితే.. ఆయనకు ఈ కేసులో 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈక్రమంలోనే రిమోట్ వర్క్ నేపథ్యంలో మూన్‌లైటింగ్ ప్రమాదాలపై చర్చ మొదలైంది. […]

Continue Reading

పాకిస్తాన్ కలలో కూడా ఊహించని దెబ్బ — తాలిబన్ల చేత “నీరు” కూడా దూరమైందా?

జనంన్యూస్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నదీ ఒప్పందాన్ని రద్దు చేసిన తరహాలోనే, అఫ్గనిస్థాన్ కూడా కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించి పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. తమ సుప్రీం నేత ఆదేశాలతో ఈ ప్రాజెక్టులు దేశీయ సంస్థలే చేపడతాయని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది పాక్-అఫ్గన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి పాక్ – ఆఫ్గన్ బోర్డర్‌లో హింస కొనసాగుతోన్న సంగతి తెలిసింే. హైలైట్: […]

Continue Reading

TG Inter Time Table 2026: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షా తేదీలు వచ్చేశాయ్, షెడ్యూల్ ఇదే..

జనం న్యూస్ : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2026 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో సమూల మార్పులు చేస్తూ.. ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనల ప్రకారం కొత్త సిలబస్ ఏప్రిల్ నెలాఖరులోపు అందుబాటులోకి రానుంది. హైలైట్: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఫైనల్ పరీక్షలు 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో భారీ […]

Continue Reading

రాష్ట్రంలో సెన్సేషన్ స్కీం: ప్రతి పేద కుటుంబానికి రూ.2.5 లక్షలు – ప్రభుత్వం నూతన నిర్ణయం!

జనం న్యూస్: Andhra Pradesh Pmay Rs 2.5 Lakhs: ఆంధ్రప్రదేశ్‌లో పేదల గృహనిర్మాణానికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోవడానికి మరో అవకాశం కల్పించారు. అవగాహన లేక గతంలో పథకాన్ని ఉపయోగించుకోలేని వారికి నవంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్బన్-2.0 కింద రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీలో పీఎంఏవై […]

Continue Reading

స్పాట్ బ్రేకింగ్: టీవీ ప్రకటనతో ట్రంప్ కోపం.. ఆ దేశానికి భారీ షాక్!

జనం న్యూస్ : ఒకే ఒక్క టీవీ యాడ్‌.. డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ దేశంతో అమెరికా జరుపుతున్న కీలక వాణిజ్య చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం తయారు చేసిన యాడ్‌లో.. టారిఫ్‌లకు వ్యతిరేకంగా అమెరికా మాజీ అధ్యక్షుడికి సంబంధించిన ఆడియో క్లిప్‌లను ఉపయోగించారు. ఆ యాడ్ కాస్తా ట్రంప్ కంట పడటంతో.. ఆ యాడ్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభావితం చేయాలనే దురుద్దేశంతోనే రూపొందించారని ఆరోపించారు. […]

Continue Reading

పాడే గేదెలు మృతి…

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నష్టపోయిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ గేదెల మృతి కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆదేశం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే జనం న్యూస్ (అక్టోంబ్బర్ 25 పెబ్బేరు:గోపాల్పేట మండలం జైన్ తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం కరెంట్ షాక్ తో పూసల చెరువులో రైతులు మద్దుల కొల్ల మల్లయ్య, భాస్కర్ రెడ్డిలకు చెందిన 8పాడి గేదెలు మృతి చెందాయి.ఈ క్రమంలో శనివారం ఉదయం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ […]

Continue Reading