*పంబా నది పవిత్రమైన పుణ్య నది. పంబానదిని, శబరిమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత జనం న్యూస్ నవంబర్ 12 పెబ్బేర్ శ్రీ కొత్తకోట శివానంద స్వాముల వారు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా దేశ నలుమూలల…
ఆయన మరణం తెలంగాణ కలానికి తీరని లోటు జనం న్యూస్ నవంబర్ 10(పెబ్బేరు )తెలంగాణ రాష్ట్ర కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అందెశ్రీ గారి మరణం తెలంగాణ కు తీరని లోటు అని. పేర్కొన్నారు.ఆయన ఆకస్మిక మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని,తెలంగాణ…
జనం న్యూస్ నవంబర్ 5 పెబ్బేరు :కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీచుపల్లి దేవస్థానంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు కార్తీక మాసం సందర్భంగా పూజా పునస్కారాలు సమర్పించడం జరిగింది . ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
నం న్యూస్ నవంబర్ 4 పెబ్బేరు తిరుమల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి శతకోటి కుంకుమార్చన సేవలో తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి సంబంధించిన శ్రీ కొత్తకోట శివానంద స్వామి గారు మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి…
జనం న్యూస్ పెబ్బేరు(నవంబర్ 03)రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదం.. అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్..నుజ్జునుజ్జయిన ఆర్టీసీ బస్సు ..సహాయక చర్యలు చేస్తుండగా గాయపడిన పోలీస్ అధికారి..ప్రస్తుతానికి 17 మంది ప్రయాణికులు, డ్రైవర్…
జనం న్యూస్: అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారత దేశ తొలి హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి…
జనం న్యూస్ : అక్టోబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్). రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని,…
జనం న్యూస్ : అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు…
జనం న్యూస్: డిజిటల్ యుగంలో మనశ్శాంతి తగ్గిపోతున్న తరుణంలో, BAPS స్వామినారాయణ సంస్థ ప్రారంభించిన ‘మిషన్ రాజీపో’ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం ద్వారా సంస్కారాన్ని నాటుతోంది. మహంత్ స్వామి మహారాజ్ ప్రేరణతో 40 వేల మంది పిల్లలు సంస్కృత శ్లోకాలను కంఠస్థం చేసి, ఆధ్యాత్మికతతో…
జనం న్యూస్: ఈ క్రమంలో అతని బైక్ అలాగే హైవే మీద అడ్డంగా పడిపోయింది. ఆ తర్వాత.. అడ్డంగా పడిన ఆ బైకును తప్పించుకుంటూనే మరో 19 వాహనాలు ఆ మార్గంలో వెళ్లాయని, ఆ తర్వాత వీ.కావేరీ ట్రావెట్ బస్సు వచ్చినట్లు పోలీసులు…