పగలు కస్టమర్.. రాత్రి దొంగ! మంకీ క్యాప్ వెనుక దాగిన షాకింగ్ సీక్రెట్!

జనం న్యూస్: పగటిపూట కస్టమర్.. రాత్రిపూట మంకీ క్యాప్‌లో దొంగ.. ఈ కేటుగాడు మహా జాదుగాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదేంటో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో నాటు కోళ్ల దొంగతనం కలకలం రేపింది. మండల పరిధిలోని ఎడ్లబంజర గ్రామంలో యడ్ల సుబ్బారావు, మాణిక్యారావు అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి పెంచుతున్న పందెం […]

Continue Reading

బ్రేకింగ్: కర్నూలు బస్ పేలుడు మిస్టరీ వీడింది! ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ వెల్లడించిన షాకింగ్‌ వివరాలు!

జనం న్యూస్ : చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో జరిగిన ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని ఫోరెన్సిక్‌ నిపుణులు చెబుతున్నారు.  Kurnool Bus Accident: కర్నూలు శివార్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విచారణలో కీలకమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో జరిగిన ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని ఫోరెన్సిక్‌ నిపుణులు చెబుతున్నారు. లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందలాది మొబైల్‌ ఫోన్ల […]

Continue Reading

బ్రేకింగ్: ఆంధ్రాలో తుఫాన్ అలెర్ట్ — ఈ జిల్లాల్లో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు

జనం న్యూస్ : Andhra Pradesh Cyclone Montha Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారే ప్రమాదం ఉంది. రాబోయే నాలుగు రోజులు ఏపీకి చాలా కీలకం. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి. […]

Continue Reading

ప్రాణాలు మంటల్లో కరిగిపోయిన రహస్యం — కర్నూలు ప్రమాదంపై హృదయాన్ని తాకే వివరాలు!

జనం న్యూస్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాద తీవ్రతకు గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు … భైక్‌ను ఢీకొట్టి, కొద్ది దూరం లాక్కెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. […]

Continue Reading

జిల్లా కలెక్టర్ ను కలిసిన వై.పాలెం టీడీపీ ఇంచార్జ్

జనం న్యూస్: అక్టోబర్ 24 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్) ఈరోజు ఒంగోలులోని ప్రకాశం భవన్ లో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు జిల్లా కలెక్టర్ పి రాజాబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, R&R ప్యాకేజి అంశాలు మరియు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ విషయాలపై కలెక్టర్ తో ఆయన చర్చించారు.

Continue Reading

కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రయాణికుల పూర్తి జాబితా ఇదే!

జనం న్యూస్ : అక్టోబర్ 24 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్)ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తాజా సమాచారం ప్రకారం 11 మంది మృతదేహాలను ఇప్పటి వరకు వెలికితీశారు.మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న వారి జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బస్సులో అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి(27), కీర్తి(30), పంకజ్‌(28), యువన్‌ […]

Continue Reading

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం

జనం న్యూస్ (అక్టోంబర్ 24 పెబ్బేరు :రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే ఎన్నో ఏళ్ల నాటి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ సొంత భవన నిర్మాణం కల నేడు వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారి ప్రత్యేక చొరవ వలన సహకారం అయింది ఎంతో ఘనచరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు జిల్లా కార్యాలయం లేకపోవడంతో చెలించిపోయిన […]

Continue Reading

🙌 ప్రజలకు ఊరట! విద్యుత్ బిల్లుల పెంపుపై CM రేవంత్ ‘గుడ్ న్యూస్’

జనం న్యూస్:తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ‘ఆరు గ్యారెంటీ ’పథకాలపై సంతకం చేశారు రేవంత్ రెడ్డి. కొద్దిరోజుల్లోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు 2 లక్షల […]

Continue Reading

బ్రేకింగ్: రాష్ట్ర అభివృద్ధిపై చర్చలకు నేతృత్వం వహించిన సీఎం

జనం న్యూస్:యూఏఈలో AP సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన అబుదాబిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఈరోజు తొమ్మిది మీటింగ్స్‌, విజిట్స్‌లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలతో కీలక చర్చలు జరిపిన సీఎం, అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ అల్ జాబి, G42 సీఈఓ […]

Continue Reading

శబరిమల గోల్డ్ స్కామ్‌లో మరో షాక్‌!రెండో నిందితుడు సిట్‌ చెరలో – హైకోర్టు తాజా ఆదేశాలు

జనంన్యూస్ : శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో పనిచేస్తున్న సమయంలో.. బంగారు పూతతో ఉన్న ద్వారపాలక పలకలను ఆయన అధికారిక రికార్డుల్లో రాగి పలకలుగా నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత పారదర్శక టెండర్లు లేకుండా మరమ్మతులకు అప్పగించారని తేల్చారు. ఇక శబరిమల గోల్డ్ స్కామ్‌పై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం […]

Continue Reading