జనం న్యూస్ : Reliance Jio : జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. డేటా సంచలనం రిలయన్స్ జియో సామాన్యులకు ఇంటర్నెట్ యూజర్ల కోసం సరికొత్త డివైజ్ ప్రవేశపెట్టింది. చిన్న, మధ్య తరహా వ్యాపారాల (SMEs) కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్…
జనం న్యూస్:తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. ఈనెల 31న తెలంగాణ కేబినెట్ ను విస్తరించనున్నారు. అజారుద్దీన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా నామినేట్ అయిన అజారుద్దీన్ ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే, ఈ లోపు మంత్రిగా ప్రమాణం చేయించాలని…
జనం న్యూస్:బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందిపడతారు. అలాంటి వారికి విగ్గుల కోసం ఒడిశాలోని భువనేశ్వర్కి చెందిన హరప్రియ నాయక్ తన జుట్టును దానం చేసి శభాష్ అనిపించుకుంది. క్యాన్సర్ రోగుల కోసం ఒడిశాలో కురులు దానం చేసిన కేశదాతగా హరప్రియ నిలిచింది.…
జనం న్యూస్: భారతదేశం ప్రపంచానికి వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందింది. కానీ, ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. బంగారం, వెండితో పాటు, భారతీయ ఆవు పేడకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఏంటి వింటే షాకింగ్గా ఉంది…
జనం న్యూస్ :పెళ్లికి కొన్ని రోజుల ముందు దుబాయ్ నుంచి పెళ్లికుమారుడు వచ్చాడు. ఇరుకుటుంబాల వారు సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహానికి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 23న అమ్మాయి కుటుంబం జాగరన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో…
జనం న్యూస్:భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. ఇక టి20 సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్.. టి20 సిరీస్ నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంలో ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది…
జనం న్యూస్: ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ ఖడ్గం సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఏ రేంజ్లో పేలిందో అందరికీ తెలిసింది.. అయితే, ఆ ఒక్క ఛాన్స్ కోసం రవన్న పడ్డ కష్టం మాత్రం అంతా ఇంతా కాదు.…
జనం న్యూస్ : ఉభయ గోదావరి జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా వెళ్లిన విధానం నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.ప్రధానంగా ఈసారి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల సైతం కీలక పాత్ర వహించారు. ఇది…
జనం న్యూస్: మోంతా తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు నీటమునిగి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తెలంగాణలో అనేక జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండగా, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జనం న్యూస్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన ఒక ఫైటర్ జెట్, ఒక హెలికాప్టర్ అర్థగంట వ్యవధిలో కుప్పకూలాయి. యూఎస్ఎస్ నిమిట్జ్ నౌక నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదాలు జరిగాయి. హెలికాప్టర్లోని ముగ్గురు, ఫైటర్ జెట్లోని ఇద్దరు పైలట్లను…