శబరిమల గోల్డ్ స్కామ్‌లో మరో షాక్‌!రెండో నిందితుడు సిట్‌ చెరలో – హైకోర్టు తాజా ఆదేశాలు

జనంన్యూస్ : శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో పనిచేస్తున్న సమయంలో.. బంగారు పూతతో ఉన్న ద్వారపాలక పలకలను ఆయన అధికారిక రికార్డుల్లో రాగి పలకలుగా నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత పారదర్శక టెండర్లు లేకుండా మరమ్మతులకు అప్పగించారని తేల్చారు. ఇక శబరిమల గోల్డ్ స్కామ్‌పై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం […]

Continue Reading

స్థానిక ఎన్నికల్లో పోటీ అర్హతలో పెద్ద మార్పు – ఇద్దరు పిల్లల నిబంధన రద్దు

జనం న్యూస్: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగింపునకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందిస్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన […]

Continue Reading

మంత్రి సురేఖ క్షమాపణ — తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్రిక్తతల ముగింపు సంకేతమా?

జనం న్యూస్: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిని మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వారం రోజుల క్రితం జరిగిన రచ్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నంలో భాగంగా మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇంతకు మంత్రి ఏం చెప్పారు.. ఈ సమస్యలకు ఎలా ఫుల్‌స్టాప్ పెట్టారో తెలుసుకుందాం పదండి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిని మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ […]

Continue Reading

బొద్దింకను చంపబోయి ఇల్లు తగలబెట్టిన మహిళ: యువతి నిర్లక్ష్యం పై దర్యాప్తు

జనం న్యూస్: ఓ యువతి తన అపార్ట్‌మెంట్‌లో బొద్దింకను చంపేందుకు యత్నించి ఏకంగా అపార్టుమెంటే తగులబెట్టింది. అంతేనా సదరు యువతి ప్రయోగం వల్ల బొద్దింగ చచ్చిందో లేదోగానీ ఆమె పక్కింట్లో ఒకరు మరణించగా.. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విచిత్ర ఘటన క్షిణ కొరియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సాధారణంగా ప్రతి ఇంట్లో బొద్దింకలు కనిపిస్తాయి. ఇవి ఇల్లంతా తిరుగుతూ చికాకు తెప్పిస్తుంటాయి. వీటిని నిర్మూలించేందుకు జనాల పాట్లు అన్నీఇన్నీ కావు. కొందరు వీటి నిర్మూలనకు సొంత […]

Continue Reading

రోడ్డు మధ్యలో టపాసులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఎలక్ట్రిక్ ఆటో…జాతిరత్నాల సీన్

జనం న్యూస్: దీపావళి టపాసుల నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదాన్ని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే రోడ్డుపై భారీ షాట్స్‌ కాల్చగా, ఓ ఎలక్ట్రిక్ ఆటో తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. షాట్స్ పేలుడు ఆటోకు తగలడంతో ప్రయాణికులు భయంతో దిగిపోయారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది.. ఆ వీడియో చూస్తే ఇంత తీటగాళ్లు ఏంట్రా బాబు అని అనిపిస్తుంది. దీపావళి సందర్భంగా చాలా మంది టపాసులు కాల్చారు. […]

Continue Reading

సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సమావేశం నిర్వహించిన డి.ఎస్.పి “రాయపాటి శ్రీనివాసరావు”

జనం న్యూస్ : అక్టోబర్ 23(రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్).ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్ రావు సబ్-డివిజన్ అధికారులతో స్టేషన్ రికార్డులు, క్రైమ్ డేటా, మైగ్రేషన్ మరియు గ్రామ/వార్డు ప్రొఫైల్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్ రావు జిల్లాలో పోలీస్ స్టేషన్ల రికార్డులు, ప్రొఫైల్/క్రైమ్ డేటా, మైగ్రేషన్ డేటా మరియు గ్రామ/వార్డు ప్రొఫైల్స్ సమగ్ర నిర్వహణ కోసం సబ్-డివిజన్ అధికారులు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు.సమావేశంలో డేటా ఖచ్చితత్వం, సమయానుకూల […]

Continue Reading

డి.డి.ఓ. కార్యాలయాలు నవంబర్ 1 నుండి ప్రారంభం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు

జనం న్యూస్: అక్టోబర్23 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్) ​రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచాయతీల పాలన సంస్కరణల ఫలాలను ప్రజలకు సక్రమంగా అందించాలని ఆయన ఉద్యోగులను కోరారు. ​పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో గురువారం సమావేశమైన పవన్ కళ్యాణ్, క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ […]

Continue Reading

రాష్ట్ర కన్వీనర్ గా ” మేకల అమర్నాథ్ యాదవ్ “

జనం న్యూస్ : అక్టోబర్ 22 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్). జై స్వరాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అధ్యక్షుడి గా ఏకగ్రీవంగా మేకల అమర్నాథ్ యాదవ్ ను ఎన్నుకోవడం జరిగిందంటూ జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు ” కాసాని శ్రీనివాసరావు ” మంగళవారం నాడు విజయవాడలోని జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Continue Reading

నకిలీ బంగారం ముఠా అరెస్ట్

*తవ్వకాల్లో దొరికిందని చెప్పి నకిలీ బంగారం అమ్మి, మోసం చేసిన ఇద్దరు కర్ణాటక వ్యక్తులు అరెస్ట్.రూ.7లక్షల నగదు స్వాధీనం. *రాంగ్ కాల్ చేసి, గుంటూరుకు చెందిన భార్య, భర్తలను నమ్మించి నకిలీ బంగారం విక్రయించిన ఐదు మంది నిందితుల ముఠా. *రాగి – జింక్ మిశ్రమంతో కూడిన అర కేజీ నకిలీ బంగారు ముక్కలను ఇచ్చి రూ.12లక్షలు నగదు కాజేసిన వైనం. *గుంటూరుకే చెందిన మరొక జంటను మోసం చేయడానికి ప్రయత్నించే క్రమంలో ముఠాలోనీ ఇద్దరినీ అదుపులోకి […]

Continue Reading

ఎర్రగొండపాలెం సర్కిల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన అజయ్ కుమార్

జనం న్యూస్: అక్టోబర్ 21 రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్ ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా K.అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ప్రజా భద్రత, శాంతి భద్రత పరిరక్షణ, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ దిశగా కృషి చేస్తామని తెలిపారు.

Continue Reading