ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన జేసి కార్తీక్

ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన జేసి కార్తీక్

జనం న్యూస్,ఫిబ్రవరి 01 విజయనగరం ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను పట్టణంలోనిడిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జాయింట్ కలెక్టర్
కె.కార్తీక్ బుధవారం ప్రారంభించారు. జిల్లాలోనినియోజకవర్గ స్థాయి పోటీలలోని విజేతలు జిల్లా స్థాయిపోటీల్లో పాల్గొంటున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డి,ఖోఖో, బ్యాడ్మింటన్ అంశాల్లో నాలుగు రోజులపాటుఈ పోటీలు జరగనున్నాయి. ఆయా క్రీడాంశాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.