టెస్ట్ మ్యాచ్ స్కోరర్గా విజయనగరం వాసి

టెస్ట్ మ్యాచ్ స్కోరర్గా విజయనగరం వాసి

జనం న్యూస్,ఫిబ్రవరి 01 విజయనగరంవిశాఖపట్నంలో ఫిబ్రవరి రెండో తేదీ నుంచిజరుగనున్న భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ స్కోరర్గా విజయనగరానికి చెందిన తోట విజయ్ ్ను బీసీసీఐఎంపిక చేసిందని ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శిగోపీనాథ్ రెడ్డి ప్రకటించారు. కుటుంబం సహకారంకారణంగా ఈ ఘనత సాధించానని విజయ్ తెలిపారు.జిల్లా వాసికి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్స్కోరర్గా అవకాశం రావడంతో పలువురు క్రీడాకారులు విజయ్్ను అభినందించారు.